రాష్ట్రంలో గన్ కల్చర్ తెస్తున్నారా..?
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాలని…
సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు షాక్
పంచాయతీ రిజర్వేషన్ల కేసు డిస్మిస్ ఢిల్లీ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు ఒప్పుకునేది లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. పాత రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది…
జగన్ పై భగ్గుమన్న బుద్దా వెంకన్న
జోగి రమేష్ సిట్ ముందుకు రా విజయవాడ : జగన్ , జోగి రమేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనీయర్ నేత బుద్దా వెంకన్న.ఆయన మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారని, ఇప్పుడు నకిలీ మద్యం…
మేఘా కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మికి నివాళులు
నివాళులు అర్పించిన గవర్నర్, సీఎం హైదరాబాద్ : మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు,…
‘కందుల’ పర్యాటక ప్రాంతాల సందర్శన
రాజస్థాన్ లో పర్యాటక సదస్సులో మంత్రి రాజస్థాన్ : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి షెకావత్ ను కలిశారు. ఏపీకి పలు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. ఈ…
పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టారు
కొండా సుస్మిత సంచలన వీడియో రిలీజ్ వరంగల్ జిల్లా : రాష్ట్రంలో అధికార పార్టీలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె గురువారం…
ఏడిస్తే కూడా రాజకీయం చేస్తారా : సబితా ఇంద్రారెడ్డి
భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్న ఎవరు ఆపలేరు హైదరాబాద్ : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. తమ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వర్…
మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి : కేటీఆర్
మహమ్మద్ అజారుద్దీన్ ను బకరా చేసిన సీఎం రేవంత్ హైదరాబాద్ : అంతులేని హామీలు ఇచ్చి, అర చేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చుక్కలు చూపిస్తోందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తమ పార్టీ అభ్యర్థిగా…
31న హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్
ప్రకటించిన టై ప్రెసిడెంట్ రాజేష్ పగడాల హైదరాబాద్ : భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31వ తేదీతో పాటు నవంబర్ 1న రెండు రోజుల పాటుహైదరాబాద్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్-2025 జరగనుంది. ఈ విషయాన్ని టై అధ్యక్షుడు రాజేష్ పగడాల బుధవారం వెల్లడించారు.…
కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పేదొకటి చేసేది మరొకటి అని మండిపడ్డారు. ప్రజలు విజ్ఞులు అని ఏది మంచో ఏది…
















