Category: News
-

ప్రతి రైతుకు అండగా కూటమి ప్రభుత్వం
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని తొలగించి కూటమి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల రైతులకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో APSADA చట్టం ఉన్నప్పటికీ కేవలం 15 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం…
-

వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం
స్పష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేరళలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి సీఎంగా వీడీ సతీశన్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు ఖర్గే. దీంతో నిన్నటి దాకా సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్ కు షాక్ తగిలింది. ఇదంతా కావాలని తనను సీఎం కాకుండా చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు కేసీ వేణుగోపాల్ న్యూఢి్ల్లీలో. వ్యక్తులు ముఖ్యం కాదని, వారికంటే…
-

రేపే 12 ప్రాజెక్టులకు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాపన
ఇక నుంచి రాయలసీమ రక్షణ సీమ అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:15 గంటలకు పుట్టపర్తి ఎయిర్పోర్ట్ వెనుక ఏర్పాటు చేసిన ఉన్న శంకుస్థాపన కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ అథారిటీ (ADA) ఆధ్వర్యంలోని…
-

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ప్రకటన చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో మాట్లాడారు. భాదితులు ఉపయోగించిన మైదా పిండి కి సంబందించి, పుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. భాదితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబందిత ఆస్పత్రుల యాజమాన్యాలతో సైతం మాట్లాడారు మంత్రి నిమ్మల రామానాయుడు. భాదితులు…
-

ఆస్ట్రేలియా హైకమిషనర్తో సీఎం భేటీ
కీలక రంగాలలో సహకారం పై చర్చలు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీలక రంగాలలో సహకారంపై చర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత, లాజిస్టిక్స్, హరిత ఇంధనం, ఏరోస్పేస్ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వృద్ధి అవకాశాలను గుర్తించడంపై దృష్టి సారించారు. భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఓఏఎంతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. బహుళ రంగాల సహకారంపై…
-

స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత
యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు అమరావతి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావును అభినందిస్తున్నట్లు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 25 కిమ్స్ ఏర్పాటువుతోందన్నారు. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించేలా సంస్థ ఎదగనుందన్నారు. 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 250 మెడికల్ సీట్లు, 1,000…
-

సైబర్ నేరాలపై నియంత్రణ అవసరం
యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్న సీఎం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు తక్షణమే యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో సైబర్ ఫ్రాడ్ , సెక్యూరిటీపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు, ఆన్ లైన్ లోన్ ఫ్రాడ్స్ సహా డిజిటల్ అరెస్టుల్లో బాధితులు సొమ్మును కోల్పోతున్నట్టు డిజీపీ తెలిపారు.…
-

రైతుల ధాన్యానికి ఏపీ సర్కార్ భరోసా
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులకు తీపి కబురు చెప్పింది. రైతులు నష్ట పోకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సానుకూలంగా వ్యవహరించిందని వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్దక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSPలను పూర్తిస్థాయిలో పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం…
-

తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
టీవీకే పార్టీకి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠకు తెర దించుతూ టీవీకే పార్టీ విజయ్ శాసన సభలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉండగా ఏకంగా టీవీకే పార్టీకి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ మేరకు స్పీకర్ ప్రభాకర్ ఎవరు మద్దతు ఇస్తున్నారో ఆ ఎమ్మెల్యేలంతా చేతులు ఎత్తాలని ఆదేశించారు. దీంతో మొత్తం టీవీకే బలానికి గాను 108 మంది ఉండగా…
-

త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











