సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ

తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల‌, విద్యార్థుల ఆక‌లిని తీర్చుతోంది అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దానం చేస్తోంది. ప్ర‌భుత్వంతో క‌లిసి ఒప్పందం చేసుకుంది. ప‌లు చోట్ల సెంట్ర‌లైజ్డ్ క‌మ్యూనిటీ కిచెన్ ను…

హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదుల వెల్లువ‌

క‌బ్జాదారుల భ‌రతం ప‌డ‌తామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : క‌బ్జాదారులు, ప్ర‌భుత్వ స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 64 ఫిర్యాదులు అందిన‌ట్లు తెలిపారు…

పిల్ల‌ల‌కు వ్య‌వ‌సాయం అల‌వాటు చేయాలి

పిలుపునిచ్చిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం త‌మ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్ర‌తి ఒక్క‌రూ సేంద్రీయ వ్య‌వ‌సాయం చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌కు కూడా వ్య‌వ‌సాయం అల‌వాటు…

హామీలు స‌రే ఆచ‌ర‌ణ మాటేంటి..?

కాంగ్రెస్ స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటితే, ఆచరణ గడప కూడా దాటదు అని…

నేత‌న్న‌ల‌ను ఆదుకోవాలి సబ్సిడీ విడుద‌ల చేయాలి

కాంగ్రెస్ స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత వ‌న‌ప‌ర్తి జిల్లా : చేనేత కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో స‌ర్కార్ వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం జాగృతి జ‌నం బాట‌లో భాగంగా…

స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా జీవితం ప్రాతః స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో…

వైరా రాజ‌కీయ జీవితానికి పునాది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన భ‌ట్టి విక్ర‌మార్క‌ ఖ‌మ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా త‌న రాజ‌కీయ జీవితం గురించి ప్ర‌స్తావించారు. త‌న పొలిటిక‌ల్ కెరీర్ కు వైరా…

ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవ‌కాశాలు

స్ప‌ష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ఐటీ సెక్టార్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాల‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. మనం…

జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

క‌ల్వ‌కుంట్ల క‌విత‌క్క జ‌నం బాట వ‌న‌ప‌ర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించారు. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇదే…

రేవంత్ రెడ్డితో మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం భేటీ

ఇద్ద‌రి మ‌ధ్య కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హైద‌రాబాద్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిసిన సందర్బంగా…