హెరిటేజ్ పై వైసీపీ బురద చల్లితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని…
కేంద్ర సర్కార్ పై భగ్గుమన్న షర్మిలా రెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా నంద్యాల జిల్లా : మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యుపీఏ హయాంలో తీసుకు…
చేనేత అమ్మకాలు పెంచడమే లక్ష్యం
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికవృద్ధి కలిగించడమే సీఎం చంద్రబాబు నాయుడు…
చట్టాల రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన
శాసన సభను సందర్శించిన అనంతపురం విద్యార్థులు అమరావతి : అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు శాసన సభను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి వచ్చిన అనంతపురం అఫ్లాటస్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్థిక శాఖ…
రాజ్యసభ అభ్యర్థులపై హై కమాండ్ దే ఫైనల్
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ సందర్బంగా…
రేడియేషన్ టెక్నాలజీ ద్వారా రోడ్ల మరమ్మత్తులు
ప్రశంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ : బెజవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ…
కొబ్బరి చెట్ల రైతులకు రూ. 10 కోట్ల పరిహారం
ప్రకటించిన కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : రాష్ట్రంలో నష్ట పోయిన కొబ్బరి చెట్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర…
పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి : సీఎం
పురపాలిక పాలనపై రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు . ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
సాంకేతిక సమస్యతో మొరాయించిన యూట్యూబ్
ధ్రువీకరించిన గూగుల్ యాజమాన్యం అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు చెందిన వీడియో షేరింగ్ సంస్థ యూట్యూబ్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని సదరు సంస్థ ధ్రువీకరించింది. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా…
బంగ్లాదేశ్ ప్రధానిగా కొలువు తీరిన తారిఖ్ రెహమాన్
అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా బిఎన్పి చైర్మన్ తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు తర్వాత ఎన్నికైన మొదటి ప్రతినిధులుగా నిలిచారు.…
















