జీవ విజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లు
వెల్లడించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ గ్లోబల్…
ఏఐ టెక్నాలజీతో విద్యా రంగంలో కీలక మార్పులు
స్పష్టం చేసిన బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి : ఏపీలో పర్యటించిన టెక్నాలజీ దిగ్గజం, బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకు రావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగ…
రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
కీలక ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర…
బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ కమ్
ఏపీకి విచ్చేసిన టెక్నాలజీ దిగ్గజం అమరావతి : ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీలో కాలు మోపారు. ఆయనకు గంగవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఐటీ, విద్యా…
రైతుల ధాన్యానికి సర్కార్ భరోసా : అచ్చెన్నాయుడు
ధరల స్థిరీకరణకు కృషి చేస్తామన్న మంత్రి అమరావతి : ఏపీ సర్కార్ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైన ధర…
తాండాల అభివృద్ది కోసం కృషి చేస్తాం : సీఎం
తమ గెలుపులో బంజారాలు కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తాండాలను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను…
మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్
నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా,…
ఆదాయంలో ముంబై కార్పొరేషన్ నెంబర్ వన్
2వ స్థానంలో బెంగళూరు, 3వ ప్లేస్ లో న్యూఢిల్లీహైదరాబాద్ : మహారాష్ట్రలోని బృహన్న ముంబై కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో గణనీయమైన ఆదాయన్ని గడించింది. ఈ సందర్బంగా అత్యధిక ఆదాయం కలిగిన కార్పొరేషన్ల జాబితాలో ఏకంగా బీఎంసీ నెంబర్ వన్…
ప్రకృతి వ్యవసాయానికి బడ్జెట్ లో ప్రాధాన్యత
స్పష్టం చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఈసారి ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ లో కూటమి సర్కార్ ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే…
6 వేల అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కామెంట్స్ అనంతపురం జిల్లా : గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడి కేంద్రాలను పునః ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. కొత్త భవనాల ఏర్పాటు కు నిధులు మంజూరు…
















