Category: News
-

దక్షిణ కోస్తా రైల్వే జోన్ గా విశాఖపట్నం
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం అమరావతి : కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రజల కల నెరవేరుతోంది. జూన్ నుంచి ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ అధికారికంగా అమల్లోకి…
-

ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు
కేరళలో యూడీఎఫ్ విజయంపై శశి థరూర్ కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూడీఎఫ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సుదీర్గ కాలం పాలన సాగించిన లెఫ్ట్ ఫ్రంట్ కు ప్రజలు మంగళం పాడారు. ఈ సందర్బంగా ఇంకా సీఎం ఎవరనేది తేలక పోయినప్పటికీ ప్రజలు 102 సీట్లను కట్టబెట్టడం పట్ల స్పందించారు శశి థరూర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలు సాధించిన విజయం. చరిత్రలో ఎవరూ శాశ్వతంగా…
-

కోటి 28 లక్షల ఓట్లను కొల్లగొట్టిన టీవీకే
ప్రధాన పార్టీలకు కోలుకోలేని షాక్ తమిళనాడు : తమిళనాడు రాష్ట్ర ఎన్నికలలో టీవీకే పార్టీ విజయ్ భారీ విజయోన్ని నమోదు చేశారు. ఇక ఓట్ల పరంగా చూస్తే అత్యధిక ఓట్లను పొందింది ఆ పార్టీ. ఇది కూడా ఓ రికార్డ్ గా భావించక తప్పదు. తమిళనాడులో సూపర్ హిట్టయిన విజయ్ టీవీకే పార్టీ ఏకంగా కోటి 28 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానానికి పరిమితమైంది అధికార డీఎంకే కూటమి. డీఎంకే కూటమికి పోలైన ఓట్లు…
-

ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది
ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల ఫలితాలపై స్పందించారు శివసేన బాల్ థాక్రే ఎంపీ సంజయ్ రౌత్. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం చనిపోదు, . ఓడిపోదు ఎందుకంటే దేశ ప్రజలు ఇంకా సజీవంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యం మరోసారి శిఖరాలను అధిరోహిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, గెలుపునైనా, ఓటమినైనా అంగీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని…
-

ఒకరి కాళ్ల కింద బతకాలని పార్టీ పెట్టలేదు
సంచలన వ్యాఖ్యలు చేసిన టీవీకే విజయ్ తమిళనాడు : తమిళనాట జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయం అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని, వారందరికీ పేరు పేరునా తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపాడు. ఈ గెలుపు సులువుగా వచ్చింది కాదన్నాడు. ప్రజలే చరిత్ర నిర్మాతలు, వారే ప్రజాస్వామ్యానికి ప్రతీకలు అని పేర్కొన్నాడు. నేనేమి పొత్తులు పెట్టుకుని ఒకరి…
-

బీజేపీ మోసం అనైతిక విజయం : దీదీ
ఎన్నికల సంఘంపై మాజీ సీఎం ఆగ్రహం కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ముగిశాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వచ్చింది. ఈ సందర్బంగా మాజీ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలపై. బీజేపీ 100కి పైగా స్థానాలను దోచుకుందని సంచలన…
-

కుటుంబంతో టీవీకే విజయ్ బిజీ
భారీ విజయాన్ని నమోదు చేసిన పార్టీ తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఆశించిన దానికంటే భిన్నంగా వచ్చాయి. 60 ఏళ్ల రాజకీయ చరిత్రలో తమిళనాట ఎంజీ రాంచంద్రన్, జయలలిత తర్వాత మరో అగ్ర నటుడు టీవీకే విజయ్ కు తమిళులు పట్టం కట్టారు. 234 శాసన సభ స్థానాలకు గాను 111 స్థానాలతో టీవీకే పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ఝలక్ ఇచ్చారు…
-

కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం : పొన్నం
భారతీయ జనతా పార్టీపై సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు , ప్రజాస్వామ్యం ఉన్నంత దాకా బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం అన్నారు. ప్రజాస్వామ్యాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ విభజన పేరుతో మతతత్వం పేరుమీద రాజకీయాలు చేయడమే శాశ్వతం అనుకుంటున్నారని , అది ఎక్కువ కాలం సాగదన్నారు.…
-

కేరళ విజయం సీఎం సంతోషం
నా ప్రచారం వల్లే యూడీఎఫ్ విక్టరీ హైదరాబాద్ : కేరళలో కాంగ్రెస్ పార్టీతో కూడిన యుడీఎఫ్ ఎల్డీఎఫ్ ను కాదని పవర్ లోకి వచ్చింది. దీనిపై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. తను ప్రచారం కూడా చేశారు. తప్పకుండా తాము గెలవబోతున్నామని, ఇక పినరయి విజయన్ ఇంటికి వెళ్లాల్సిందేనని ఎద్దేవా కూడా చేశారు. ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ సీఎం విజయన్. కానీ ఇవేవీ పట్టించుకోలేదు…
-

బీజేపీ అధికార దుర్వినియోగం : శివకుమార్
సంచలన ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం బెంగళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సందర్బంగా స్పందించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో సహా దక్షిణాన కూడా బీజేపీ పక్షాన అధికార దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకించి పారదర్శకతతో వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ గెలుపొందేలా ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇది మంచి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











