కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల పాలిట శాపం

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి . రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మ‌హాత్మా గాంధీ జాతీయ…

బీసీల స‌త్తా ఏమిటో చూపించారు : జాజుల శ్రీ‌నివాస్ గౌడ్

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డయ్యాయి. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బీసీ జేఏసీ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న శ‌నివారం…

ప్ర‌జా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు : రేవంత్ రెడ్డి

హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపిన సీఎం హైద‌రాబాద్ : రాష్ట్రంలో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక స్థానాల‌ను క‌ట్ట‌బెట్టినందుకు ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే…

చేనేత‌న్న‌ల‌కు రూ. 495 కోట్ల పెన్ష‌న్లు : ఎస్. స‌విత‌

శాస‌న మండ‌లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెల్ల‌డి అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్ర ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్…

ఉపాధి హామీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర : ష‌ర్మిలా రెడ్డి

వైఎస్సార్ ఆశ‌యాల నుంచి పుట్టిందే ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌కాశం జిల్లా : ఉపాధి హ‌మీ ప‌థ‌కంపై కేంద్రం కుట్ర‌కు తెర లేపిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన జాతీయ ఉపాధి…

వైసీపీ స‌భ్యుల తీరు ప‌ట్ల నారా లోకేష్ ఫైర్

అబ‌ద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం అమ‌రావ‌తి : శాస‌న మండ‌లిలో వైసీపీ స‌భ్యులు స‌భ‌ను స‌జావుగా సాగ‌నీయ‌కుండా అడ్డుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్ర‌వారం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు లోకేష్‌. నిజాలు చేదుగా…

దేశానికే ఆద‌ర్శ ప్రాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

ప్ర‌క‌టించిన నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ స‌మావేశంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ చేసిన ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం సంద‌ర్బంగా ప్ర‌సంగించారు.…

భార‌త మాత‌ను తాక‌ట్టు పెట్టిన మోదీ

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల అమ‌రావ‌తి : అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గిన మోదీ ఏకంగా భార‌త దేశ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మ‌హాత్మా…

కేంద్రం నిర్వాకం కార్మిక లోకం ఆగ్ర‌హం

నాలుగు కార్మిక కోడ్ లపై మండిపాటు ఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా, కార్మిక వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కార్మికులు స‌మ్మె చేప‌ట్టారు. సార్వ‌త్రిక స‌మ్మెను విజ‌య‌వంతం చేశారు. చాలా చోట్ల కార్మికుల‌తో పాటు…

కోట్లాది రూపాయ‌ల విలువైన స్థ‌లం స్వాధీనం

హైద‌రాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ ఆద్వ‌ర్యంలో ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు, చెరువుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌తీ సోమ‌వారం ప్ర‌జా వాణి చేప‌ట్టింది.…