ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసిన కేంద్రం

నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నెల్లూరు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీలు, పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న…

మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను క‌లుసుకున్నారు.…

మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

నిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు…

ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావుపై ప‌ల్లా గుస్సా

తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసిన టీడీపీ అధ్య‌క్షుడుఅమ‌రావ‌తి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు త‌మ పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీ‌నివాస‌రావు తీరు గురించి ప్ర‌స్తావించారు. గురువారం శాస‌న స‌భ‌కు విచ్చేశారు ఎమ్మెల్యేతో…

20 నెలల పాలనలో ఎన్నో విజయాలు : సీఎం

రాష్ట్రంలో ప్ర‌తీ రంగంలోనూ వృద్ది న‌మోదు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ధి నమోదైందని అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగతి సాధిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. కూటమి…

ప్రాధాన్య‌త క్ర‌మంలో ప‌నులు చేప‌డ‌తాం

అర్థవంతమైన చర్చలు జరగాల‌న్న డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ప్రాధాన్య‌త క్ర‌మంలో చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. శాస‌న స‌భ‌లో పాల్గొన్న అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం…

ఆక్ర‌మ‌ణ‌లకు మంగ‌ళం రాక పోక‌ల‌కు సుగ‌మం

హైడ్రాకు కూక‌ట్ ప‌ల్లి, ప్ర‌గ‌తిన‌గ‌ర్ వాసుల కృత‌జ్ఞ‌త‌లు హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. క‌బ్జాదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది. చెరువులే కాదు ప్ర‌భుత్వ పార్కుల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. దీంతో హైడ్రా దెబ్బ‌కు కిమ్మ‌న‌డం…

తెలంగాణ సీఎస్ గా జ‌యేష్ రంజ‌న్..?

1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి అయిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం సీఎస్ ఉన్న రామ‌కృష్ణా రావు ప‌ద‌వీ కాలం…

నేడే మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ పోలింగ్

స్కూళ్లు, కాలేజీల‌కు స‌ర్కార్ సెల‌వు డిక్లేర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధ‌వారం మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ, బీజేపీ, సీపీఎం, జ‌న‌సేన‌, ఫార్వ‌ర్డ్ బ్లాక్…

హెచ్ ‌డీ కుమారస్వామితో చంద్ర‌బాబు భేటీ

మీ స‌హ‌కారం వ‌ల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణ‌వ్, శివ‌రాజ్ సింగ్ పాటిల్ , నిర్మలా…