స్వచ్ఛ భారత్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో సీఎం న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ లతో మర్యాద…
హాస్టల్ వార్డెన్లు పనితీరు మార్చుకోవాలి : ఎస్. సవిత
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ గుంటూరు జిల్లా : సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని లేక పోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రానున్న…
తిరుపతి నగర భవిష్యత్తుకి బడ్జెట్ ఉపయోగ పడాలి
స్పష్టం చేసిన మేయర్ డాక్టర్ శిరీషతిరుపతి : మనం ప్రతిపాదించి, ఆమోదించిన బడ్జెట్ తిరుపతి నగర భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు మేయర్ డాక్టర్ శిరీష. బడ్జెట్ ప్రతిపాదనలు, మన చర్చలను పరిశీలించిన తిరుపతి నగర ప్రజలకు తాము…
శ్రీ చైతన్య స్కూల్ టీచర్ నిర్వాకం..సంచలనం ..?
మాయ మాటలు చెప్పి విద్యార్థినితో రహస్యంగా పెళ్లి హైదరాబాద్ : రోజు రోజుకు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే పేరెంట్స్ జడుసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సమాచారం బయటకు వస్తూనే ఉంది. పలు చోట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు…
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను ఆక్రమిస్తే తోలు వలుస్తామని, చర్యలు తప్పవని…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని దీంతో నిన్నటి దాకా రాజకీయం చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,…
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది
వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, అధికారం ఉంది కదా అని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్…
పవన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై. మహబూబ్ నగర్…
ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమిత్ షా, నిర్మాలా సీతారామన్ లతో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఐదుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఉదయం నుంచి…
పోలీసులపై గాదరి కిషోర్ షాకింగ్ కామెంట్స్
తమను లక్ష్యంగా చేసుకుని కేసులపై ఫైర్ నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల పనితీరు దారుణంగా ఉందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఖాకీలు పనిగట్టుకుని తమను లక్ష్యంగా చేసుకోవడం, ఆపై…
















