ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రు. 2711.79 కోట్లు
విడుదల చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,711.79 కోట్లను…
గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని బంధం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తనకు గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తన నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను మంజూరు చేయించామని, త్వరలో మల్టీ స్పెషాలిటీ…
కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కామెంట్స్ అమరావతి : తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయన మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్…
కార్యకర్తలే జనసేన పార్టీకి బలం
కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ అమరావతి : జనసేన పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలని, వారు లేకుంటే పార్టీకి మనుగడ లేదన్నారు. లక్షల మంది కార్యకర్తల కంటే నిబద్దతతో పార్టీ కోసం పని చేసే వారే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.మీలో…
అక్కా చెల్లెళ్లతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం : మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల…
వెంకట నారాయణ నియామకంపై బీజేపీ ఫైర్
ఇది పూర్తిగా చట్ట విరుద్దమని ఆగ్రహం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు.…
విశ్వకర్మలను ఒక్కటిగా గుర్తించాలి
అడ్లూరి రవీంద్రాచారి డిమాండ్ హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ మేధావులు,…
స్త్రీ శక్తి పథకం సాధికారతకు దర్పణం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక అభివృద్ది పరుగులు పెడుతోందని చెప్పారు. గత…
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న మోడల్ ఎడ్యుకేషన్ దేశానికి రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉందన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్ లో పర్యటించి శిక్షణ పొందిన…
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు..?
సంకేతాలు ఇచ్చిన ట్రబుల్ షూటర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన పదవులు మార్చే ఛాన్స్ లేక పోలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బీజేపీకి చెందిన ట్రబుల్ షూటర్, కేంద్ర హోం…
















