Category: News
-

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : అన్నదాతలు పండించే ధాన్యానికి కనీస మద్దతు ధర లభించేలా చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వేసవి కాలంలో తాగునీటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి…
-

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యలు చేపట్టింది డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా . ఈ మేరకు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు. భారీగా సరఫరా పెంచాలని ఆదేశించారు. దీంతో భారీగా సరఫరా పెంచడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 27 నాటికి, రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151% పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి…
-

అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటాం
డీజిల్ కొరత లేకుండా చేస్తామన్న అచ్చెన్న విజయవాడ : వరి కోతలు పెరుగుతున్న సమయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. డీజిల్ కొరత లేకుండా చూస్తామన్నారు. ఇదే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుని వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కోతకు వచ్చిన వరి తడిసి పోకుండా రైతులకు ముందస్తు సూచనలు ఇవ్వాలని, అన్ని అగ్రికల్చర్ అధికారులు ఫీల్డ్లో అందుబాటులో ఉండి…
-

సంజూ శాంసన్ టి20 జట్టు కెప్టెన్ గా సరిపోడు
షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ సెహ్వాగ్ న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదన్నాడు. భారత జట్టుకు సంబంధించి టి20 ఫార్మాట్ లో నాయకత్వ పాత్రకు సంజు సామ్సన్ ఇంకా చాలా దూరంలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అతను ప్రస్తుతం బాగా ఆడుతున్నాడని, నిర్భయంగా కనిపిస్తున్నాడు, కానీ నిలకడ అనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారిందన్నాడు సెహ్వాగ్. అతను ఇంకా…
-

భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటాం
కీలక ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. మీ పిల్లలు చదువుకున్న వారైతే స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అన్నారు. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారని, వారిని గౌరవించాలి. వారి…
-

కేసీఆర్ నివాసానికి నీటి సరఫరా పునరుద్దరణ
వివరణ ఇచ్చిన హైదరాబాద్ జలమండలి హైదరాబాద్ : ఎండాకాలం కావడంతో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతోంది హైదరాబాద్ నగగరంలో. ముందస్తు ప్రణాళికలు లేక పోవడంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ తరుణంలో ప్రత్యాయ్నాయ ఏర్పాట్లలో మునిగి పోయింది నగర జలమండలి శాఖ. ఇదిలా ఉండగా ఈ మధ్యన మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో నీటి ఎద్దడి ఏర్పడడం, నీళ్లు రాక పోవడం సంచలనంగా మారింది. దీంతో జలమండలి శాఖ వెంటనే స్పందించింది.…
-

ప్రపంచానికి గేట్ వే గా హైదరాబాద్ గా మారుస్తాం
సంచలన ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో ఈ రోజు “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారం, రైతుల త్యాగాలతో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాం అన్నారు. నూతన నగర నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి…
-

ఏపీ పాలనలో సింగపూర్ మోడల్ : అచ్చెన్నాయుడు
ముగిసిన ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన సింగపూర్ : ఏపీ పాలనలో సింగపూర్ సర్కార్ తరహా మోడల్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు గత ఏడు రోజులుగా తమ మంత్రుల బృందానికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పర్యటనలో చివరి రోజైన ఈరోజు సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పాలనా విధానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు మంత్రి. “Digital to the Core,…
-

సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకు పెద్దపీట
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో మహిళలు – చిన్న పిల్లల సంక్షేమం, భద్రత, ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో ఆడబిడ్డల భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాబోదని నేను నమ్ముతానని అన్నారు. అందుకే నిర్ణయాల్లో, సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పారు సీఎం. మహిళలు – పిల్లల భద్రత కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా “స్పందన”…
-

తెలంగాణ ఖాకీలకు డీజీపీ ఖుష్ కబర్
ప్రత్యేక దినాలకు సెలవు మంజూరు హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగికి వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు . పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించ లేక పోతున్నారని గుర్తించారు డీజీపీ. వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











