Category: News
-

డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం బాధాకరం
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆవేదన హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానం పట్ల తీవ్రంగా స్పందించారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. ఆయన ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణ చరిత్రలో శంకర్ గౌడ్ చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆవేశంతో ఆయన చేసిన త్యాగం తనతోటి వారికి…
-

గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం
బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు బిసి స్థితిగతుల అధ్యయనం కోసం జరిగే జన గణలో వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల చైర్మన్ జి.నిరంజన్ హామీ ఇచ్చారు. తమ దృష్టికి తెచ్చిన న్యాయమైన మీసమస్యలను కమిషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చెందిన అగ్నికుల క్షత్రియ ఉపకులాలు జాబితాలో గంగపుత్ర, బెస్తల…
-

గ్రామీణోపాధికి జీవం పోస్తున్న చర్యలు
ఫలించిన పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం పనికి ఆహార పథకంగా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చే కార్యక్రమంగా పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. గోకులం షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం ద్వారా పాడి రైతుకి అండగా నిలచారు. ఫారం పాండ్స్ నిర్మించి రైతుకి దిగుబడి సాయం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 375 కోట్లు కేటాయించి 21,567 గోకులం షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 15,000…
-

తాజా ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం
ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇండియా కూటమి తరపున పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలోని ఆయా పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. తమిళనాడులో ఈనెల 23న పోలింగ్ ముగిసింది. మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 16 జిల్లాల్లో…
-

ఏపీ సీఎంతో బిట్స్ పిలానీ ప్రతినిధులు భేటీ
రూ. 200 కోట్లతో అమరావతిలో క్యాంపస్ నిర్మాణం అమరావతి : భారత దేశంలో విద్యా పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది బిట్స్ పిలానీ క్యాంపస్, యూనివర్శిటీ. ఈ సందర్బంగా ఏపీ రాజధాని అమరావతి వేదికగా బిట్స్ పిలానీ క్యాంపస్ ను నిర్మించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది. యుద్ద ప్రాతిపదికన నిర్మాణం పనులు చేపడుతోంది. పనుల ప్రగతికి…
-

తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
ఈసారి కూడా ఇండియా కూటమిదే విజయం తమిళనాడు : ఈసారి కూడా తమిళనాడులో డీఎంకే ఇండియా కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. తన భార్యతో కలిసి గురువారం తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఆయనతో పాటు ప్రముఖ నటులు గౌతమి, ఖుష్బు, సుందర్ , రాజ్య సభ సభ్యుడు కమల్ హాసన్ , కూతురు శ్రుతి హాసన్ తో పాటు అన్నాడీఎంకే పార్టీ చీఫ్ తో పాటు టీవీకే…
-

టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
సింగపూర్ లో కొనసాగుతున్న అధికారిక పర్యటన సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్నారు . ఈ పర్యటనలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి, అనగాని సత్య ప్రసాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , తదితరులతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్లోని PSA ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ (TUAS) పోర్ట్ను 3వ రోజు సహచర మంత్రులతో కలిసి సందర్శించారు అనిత…
-

జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే జూన్ 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సహచర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు.రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల క్రితమే నిర్మించినప్పటికీ,…
-

కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఎడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల శాఖ పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన MOU లు, పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. MOU లు కుదుర్చుకున్న కంపెనీలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ప్రాధాన్యత…
-

ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం సీరియస్ అమరావతి : రాష్ట్రంలో కూటమి నేతల మధ్య ప్రోటోకాల్, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేతలు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా అక్కడక్కడా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేన పార్టీల నేతలు వాగ్వావాదానికి దిగారు. ఈ రగడ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











