పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలు అందించటం ఒలెక్ట్రా తయారు చేసిన బస్సులతోనే…
మొంథా తుపాను ప్రభావం ఏపీలో భారీ వర్షం
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అమరావతి : మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన విడుదల…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీఎం
సమీక్ష చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంట గంటకూ అంచనా వేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు . సోమవారం అమరావతి…
ఆటో డ్రైవర్లను మోసం చేసిన సర్కార్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ చేతిలో మోస పోయారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఓట్లు దండుకుందని ఆరోపించారు. తులం బంగారం ఇస్తామని చెప్పి మెడలో…
కాంగ్రెస్ సర్కార్ మోసం ప్రజలకు శాపం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సోమవారం…
తెలంగాణ సర్కార్ అవినీతికి కేరాఫ్
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. వాటాల కోసం , వసూళ్ల కోసం మంత్రులు కొట్టుకునే పరిస్థితి నెలకొందని…
బీసీ రిజర్వేషన్లు సాధించేంత దాకా పోరాటం
జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. సోమవారం ఆయన బీసీ నేతలతో కలిసి మీడియాతో…
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ రావు
లక్ష ఇళ్లు కూల్చి వేశాడని సంచలన ఆరోపణలు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఇళ్లు కట్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూల్చి వేశాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ…
వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు…
సామాజిక తెలంగాణ కోసం జనం బాట
ప్రకటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థ అని స్పష్టం చేశారు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్య…
















