ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేస్తా
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా : ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల…
బతికి ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయను
సంచలన ప్రకటన చేసిన టీపీసీసీ నేత జగ్గారెడ్డి హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత వరకు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ప్రకటించారు. అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. రాహుల్ గాంధీని…
క్లీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్
ఇందులో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి పరివర్తనాత్మక ప్రత్యామ్నాయాలలో…
నల్లగొండ అభివృద్ది కోసం మరో రూ. 2 వేల కోట్లు
తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానన్న కోమటి రెడ్డి నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లాకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఇప్పటికే పట్టణ అభివృద్ది కోసం రూ. 2000…
టెక్నాలజీతో అనుసంధానం పరిశ్రమలకు అందలం
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని తెలిపారు. స్వంత…
అమ్మాయిల చదువుకే ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాలమూరు జిల్లా : అమ్మాయిలు చదువుకునేందుకు తమ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. మహబూబ్ నగర్ ఐఐఐటీ భవనాల…
అన్నాడీఎంకే సంచలనం ఓటర్లకు గాలం
మహిళలకు నెలకు 2 వేలు..పురుషులకు ఫ్రీ బస్ చెన్నై : తమిళనాడులో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికారంలో ఉన్న డీఎంకేతో పాటు అన్నాడీఎంకే తో కూడిన ఎన్డీయే, సూపర్ స్టార్ హీరో తళపతి విజయ్ టీవీకేతో పాటు పలు పార్టీలు సిద్దం…
రైతుల సంక్షేమం సర్కార్ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : తమ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం సస్యశ్యామలం, సాగు…
తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం
అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన మీడియాతో హైదరాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్…
పండుగలు ఘనమైన సంస్కృతికి ప్రతీకలు
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పమెలా సత్పతి కరీంనగర్ జిల్లా : మానవ జీవితంలో పండుగలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని అన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెలా సత్ఫతి . తన క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగను ఘనంగా ,సాంప్రదాయ…
















