కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి
పాలేరు సభలో ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్ ఖమ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో టీడీపీని…
జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం
రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై సీరియస్ కామెంట్స్ న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అధికారికంగా…
తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంగా మారాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహిగా ఇప్పటికే ముద్ర వేసుకున్నాడని…
స్లాటర్ హౌస్ లను పెంచి పోషిస్తున్న చంద్రబాబు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చిల్లర రాతలు రాస్తున్న మీడియా సంస్థల…
సీఎం రేవంత్ రెడ్డివన్నీ పచ్చి అబద్దాలు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పదే పదే అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను…
ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న జగన్ : రవికుమార్
మాజీ ముఖ్యమంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి రవికుమార్. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపాడని, లా అండ్ ఆర్డర్…
జగన్ ప్రోద్బలంతోనే దాడుల పరంపర : ఎస్. సవిత
కులాల మధ్య కొట్లాటకు కుట్రలకు తెర లేపారు శ్రీ సత్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల పరంపరకు మాజీ సీఎం జగన్ రెడ్డి కారణమని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. పల్నాడు…
ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేస్తా
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా : ఆరు నూరైనా పాలమూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల…
బతికి ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయను
సంచలన ప్రకటన చేసిన టీపీసీసీ నేత జగ్గారెడ్డి హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత వరకు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ప్రకటించారు. అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. రాహుల్ గాంధీని…
క్లీన్ ఎనర్జీ దిశగా ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్
ఇందులో పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి పరివర్తనాత్మక ప్రత్యామ్నాయాలలో…
















