చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత : కమిషనర్
దుర్గం చెరువు దుర్గంధంపై రంగనాథ్ సీరియస్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చెరువు దుర్గంధంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. ఆయన చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయా శాఖల మధ్య…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి హరీశ్ రావును పిలుస్తాం
స్పష్టం చేసిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను…
సింగరేణి స్కాంను ప్రశ్నించినందుకే వేధింపులు
తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎంను, సర్కార్ ను ఏకి పారేశారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి వ్యవహారంపై నిలదీసినందుకే హరీష్ రావును టార్గెట్…
ప్రయోజనాలు కల్పించే పండ్ల మొక్కలు పెంచాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని పర్యావరణ హిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల…
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో బాబు భేటీ
ఏఐ డేటా సెంటర్ కు సంబంధించిన విషయాలపై చర్చ దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో. మంగళవారం దావోస్లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో…
పెట్టుబడులు వస్తే తట్టుకోలేక పోతున్న జగన్
నిప్పులు చెరిగిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్విజయనగరం జిల్లా : ఏపీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నాడని ఆరోపించారు. తమ వైఫల్యాలను…
ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : కాంగ్రెస్ క్యాబినెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అది క్యాబినెట్ కాదని దండు పాళ్యం ముఠా అని అన్నారు. మంత్రుల మధ్య కమీషన్ల పంచాయతీ…
హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు : కమిషనర్
ఆక్రమణలకు గురైన స్థలాలను రక్షించాలి హైదరాబాద్ : హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని కబ్జాకోరుల నుంచి రక్షించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వినతి…
జురిచ్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ జురిచ్ : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. స్విట్జర్లాండ్ లోని జురిచ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్తో ఉత్పాదక సమావేశం జరిగింది. AP-స్విట్జర్లాండ్ వాణిజ్య…
ఏబీఎన్ రాధాకృష్ణా జర జాగ్రత్త : భట్టి విక్రమార్క
పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగడుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్తలు రాస్తూ వస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియస్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తాను సింగరేణి కుంభకోణంలో ఉన్నానంటూ…
















