సునీతా విలియ‌మ్స్ ప్ర‌స్థానం ముగిసింది

అంతరిక్ష రంగంలో త‌నదైన ముద్ర న్యూఢిల్లీ : నాసాలో 27 సంవత్సరాల స్ఫూర్తిదాయకమైన కెరీర్ తర్వాత, తన అద్భుతమైన నాయకత్వం ., అంతరిక్ష విమాన విజయాలకు పేరుగాంచిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి సునీతా విలియమ్స్, డిసెంబర్ 27, 2025 నుండి అధికారికంగా US…

టాటా చైర్మన్ చంద్రశేఖరన్‌తో సీఎం భేటీ

కీలక అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు దావోస్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు గురువు చంద్ర‌బాబు నాయుడు ఇంకో వైపు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ దావోస్ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా…

జెరా గ్లోబ‌ల్ సీఈవోతో నారా లోకేష్ భేటీ

ప‌లు దిగ్గ‌జ కంపెనీల‌తో వ‌రుస స‌మావేశాలు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌స్తుతం దావోస్ లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం…

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల‌కు నో వ‌ర్క్ నో పే

విధానం ఉండాల‌న్న స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఉత్త‌ర ప్రదేశ్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న వివిధ రాష్ట్రాల స్పీక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా…

గూగుల్ అపాక్ అధ్య‌క్షుడు సంజ‌య్ గుప్తాతో సీఎం భేటీ

సైబ‌ర్ సెక్యూరిటీ, ప‌ట్ట‌ణ కాలుష్యంపై విస్తృత చ‌ర్చ‌లు హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం స్విట్జ‌ర్లాండ్ లోని దావోస్ లో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక్క‌డ జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు 2026లో…

ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన సునీతా విలియ‌మ్స్

ధ్రువీక‌రించిన నాసా..ఒక మ‌హిళ‌గా రికార్డ్ ఢిల్లీ : ప్ర‌ముఖ భార‌తీయ వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ త‌న విధుల నుంచి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. త‌ను గ‌త కొన్నేళ్లుగా విశిష్ట సేవ‌లు అందించారు. అంతే కాదు అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ఏకంగా 27…

పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ స్వ‌ర్గ‌ధామం

స్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి దావోస్ : హైద‌రాబాద్ న‌గ‌రం పెట్టుబ‌డిదారుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మార‌నుంద‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. దావోస్ న‌గ‌రంలో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.డిసెంబర్ 2025లో భారత్ ఫ్యూచర్…

హ‌నుమకొండ డిప్యూటీ క‌లెక్ట‌ర్ నివాసాల‌పై దాడులు

అక్ర‌మాస్తుల కేసులో దూకుడు పెంచిన ఏసీబీ వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ దూకుడు పెంచింది. పెద్ద ఎత్తున దాడుల‌ను నిర్వ‌హిస్తోంది. మొన్న‌టికి మొన్న అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ ప‌ట్టుబ‌డ‌గా ఇవాళ ఏకంగా హ‌నుమ‌కొండ జిల్లాలో డిప్యూటీ…

చెరువుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త : క‌మిష‌న‌ర్

దుర్గం చెరువు దుర్గంధంపై రంగ‌నాథ్ సీరియ‌స్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దుర్గం చెరువు దుర్గంధంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని అన్నారు. ఆయ‌న చెరువును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఆయా శాఖ‌ల మ‌ధ్య…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రోసారి హ‌రీశ్ రావును పిలుస్తాం

స్ప‌ష్టం చేసిన న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జ‌నార్. ఈ కేసుకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను…