బుర్రా విజయశేఖర్ కు రామకృష్ణ పురస్కారం
సీనియర్ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ శ్రీ జాగర్లమూడి రామకృష్ణ ప్రథమ వర్ధంతి సంతాప సభ నేడు నగరంలోని ఎస్.ఆర్.నగర్ లో జరిగింది. రామకృష్ణ పేరిట ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా…
కడప జిల్లాలో కుండపోత వర్షం
ఎక్కడికక్కడ విరిగి పడిన చెట్లు కడప జిల్లా : భారీ వర్షాలు, ఈదురు గాలుల దెబ్బకు కడప జిల్లా వణికి పోయింది. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున పంటలను కోల్పోయారు రైతులు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 2728 కోట్లు విడుదల
ప్రకటించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్ దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కూటమి ప్రభుత్వం రు.2728.67 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ,…
నవీన్ ఎపిసోడ్లో కోర్టులు మా వాదననే బలపరిచాయి
స్పష్టం చేసిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ అమరావతి : నవీన్ అనే అభ్యర్థి ఎస్సీఈఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండు పరీక్షలు రాశారు.. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను…
104 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
పంపిణీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుంటూరు జిల్లా : కురమ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో కురుబ, కురుమ, కురవ సామాజిక వర్గానికి చెందిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలను మంత్రి సవిత అందజేశారు. రూ.3.30…
పవన్ కళ్యాణ్ ఫక్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
సంచలన కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు.…
ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు
రేపు తాజ్ మహల్ సందర్శించనుంది న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచలనంగా మారారు. ఆమె ఉన్నట్టుండి భారీ భద్రత మధ్య ఇండియాకు చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ…
ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగం
సంచలన ప్రకటన చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు సీఎం.…
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి…
సీఎం సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం
డీకే శివకుమార్ కు సీఎం అయ్యేందుకు మార్గం సుగమం బెంగళూరు : కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు . నిన్న గవర్నర్ అందుబాటులో లేక పోవడంతో సిద్దరామయ్య తన అనుచరులతో కలిసి గవర్నర్ కార్యాలయంలో కార్యదర్శి ప్రభు శంకర్ కి…
















