బ్లాక్ స్టోన్ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే సహకరిస్తాం
దావోస్ లో స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ప్రపంచ ఆర్థిక సదస్సు -2026 స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ముగిసింది. ఏపీకి చెందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రధాన ఆకర్షణగా…
సీఎంకు దమ్ముంటే తన బావమరిదిపై సిట్ వేయాలి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని సిట్ పేరుతో తమను ఇబ్బందులకు…
శామీర్పేటలో రోడ్డు ఆక్రమణల తొలగింపు
1200 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులు, ఆక్రమణదారులకు ఝలక్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. నగరంలోని బాధితులు పెద్ద ఎత్తున క్యూ…
ఏపీలో రికార్డు స్థాయిలో మిర్చి ఉత్పత్తి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీలో రికార్డ్ స్థాయిలో మిర్చి ఉత్పత్తి జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సీజన్లో సుమారు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా వేశామన్నారు. రైతు సేవా…
జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తాం
మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాష్ ఆర్ పాటిల్ రాయచూర్ : కర్ణాటక రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది మీడియా రంగంలో పని చేస్తున్న జర్నలిస్టులకు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్య…
కానిస్టేబుల్ జయశాంతికి హోం మంత్రి ఆతిథ్యం
హోం మంత్రి కార్యాలయంలో ఆత్మీయ పలకరింపు విజయవాడ : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడిని మర్యాద పూర్వకంగా కలిశారు కానిస్టేబుల్ జయశాంతి. క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి తనను కలిసిన సందర్బంగా అభినందించారు. ఇదిలా ఉండగా జయశాంతికి రెండు…
పాదయాత్రకు శ్రీకారం ప్రభుత్వంపై యుద్దం
వైఎస్ఆర్ఎస్పీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఏలూరు జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. ఈ మేరకు పాదయాత్రకు శ్రీకారం చుడతానని వెల్లడించారు.…
నారా లోకేష్ ను చూసి జంకుతున్న జగన్
నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మల్సీ బుద్దా వెంకన్న విజయవాడ : విద్వేషపు కుట్రలకు మాజీ సీఎం జగన్ రెడ్డి తెర లేపాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న . విజయవాడలో ఆయన మీడియాతో…
24న నగరికి రానున్న చంద్రబాబు నాయుడు
భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జిల్లాలోని నగరిలో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు.…
ఫోన్ ట్యాపింగ్ కేసు బక్వాస్ : కేటీఆర్
నేను ఏ తప్పు చేయలేదన్న మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్రవారం సిట్ ముందు విచారణకు…
















