అమర వీరులకు అన్యాయం సమస్యలపై పోరాటం
పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. శనివారం హైదరాబాద్ లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జనం బాట కార్యక్రమానికి శ్రీకారం…
పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే పర్మిషన్
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీ సత్యసాయి జిల్లా : ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, యువత తమ సొంతూర్లో చిన్న, మధ్య తరహా పరిశమ్రల స్థాపనకు ముందుకు…
గురుకులాల్లో మరణ మృదంగం : బీఆర్ఎస్
ఇప్పటి వరకు 110 మంది చని పోయారు హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకులాలలో పిల్లలు చని పోతున్నా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియర్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శనివారం…
అకాల వర్షం లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం
ఏపీ సర్కార్ ఆదుకోవడంలో వైఫల్యం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా…
బస్సు ప్రమాదంపై వేగంగా పోలీసుల దర్యాప్తు
పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు కర్నూలు జిల్లా : కావేరీ బస్సు దుర్ఘటనకు సంబంధించి విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. బైక్పై శంకర్తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి. తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.బైక్ను వి కావేరీ ట్రావెల్స్…
నేనెప్పుడూ గుండాయిజం చేయలేదు
మాజీ మంత్రి కడియం శ్రీహరి కామెంట్స్ వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్నడూ గూండాయిజం చేయలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలకు పాల్పడలేదని, బెదిరించ లేదని, వసూళ్లకు…
కేసీఆర్ ఆదేశాలతో వలస కార్మికులకు విముక్తి
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 12 మంది వలస కార్మికులకు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి వల్ల విముక్తి లభించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల…
ప్రజావగాహనతోనే మార్పు సాధ్యం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విజయవాడ : ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు.. హైడ్రా ఏం చేస్తుందనే విషయమై ఇప్పుడు అందరిలో అవగాహన వచ్చిందని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం…
గూగుల్ సంస్థ రావడం వెనుక 13 నెలల శ్రమ
ఉందని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మెల్ బోర్న్ : ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటారని, దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆ…
















