ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి అమరావతి : ఏపీని వర్షాలు ముంచెత్తనున్నాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ. బుధవారం కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వర్షాలు ఎడ తెరిపి లేకుండా…
సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సహకరించాలి
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అస్ట్రేలియా : సీ ఫుడ్ కు ఆస్ట్రేలియా సర్కార్ సహకరించాలని కోరారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సీఫుడ్ వాణిజ్యంలో ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి గత…
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం సపోర్ట్
గెలిపించాలని కోరిన పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. ఆయన బీఆర్ఎస్ ను విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ది…
బస్తీ దవాఖానాలకు సుస్తీ : హరీశ్ రావు
ప్రజలకు ఇబ్బందులు తప్ప ఏం లేదు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో వైద్య రంగానికి అనారోగ్యం ఏర్పడిందన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను సందర్శించారు. బస్తీలో ఉండే ప్రజలను…
ఏఎస్పీపై నిప్పులు చెరిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి
పోలీసుల జోలికి వస్తే తాట తీస్తామని వార్నింగ్ అనంతపురం జిల్లా : తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏఎస్పీ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పోలీసుల జోలికొస్తే తాట తీస్తానంటూ ఏఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.…
ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్
అప్రమత్తంగా ఉండాలని ఆదేశం అమరావతి : ఏపీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ . ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేశారు ఎండీ ప్రఖర్ జైన్. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది అల్పపీడనం అని తెలిపారు.…
ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరెప్షన్ కమిటీ
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ అంటూ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ…
ఉప ఎన్నికల కోసం పరిశీలకుల నియామకం
ప్రకటించిన భారత ఎన్నికల సంఘం హైదరాబాద్ : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు అధికారికంగా మంగళవారం ప్రకటించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా,…
ఈగల్- శక్తి బృందాలతో ఆదర్శంగా ఏపీ పోలీస్
ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు అమరావతి : శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుందని అన్నారు. ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. అప్పుడే కుటుంబంలో, సమాజంలో సుఖ…
గన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కడంతోనే కాల్పులు
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లాలోని రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు వివరాలను వెల్లడించారు. ఆసిఫ్ అనే యువకుడిని కత్తితో దాడి…
















