ఇండియన్ ఐడల్ విజేత తమాంగ్ ఇక లేడు
వినోద రంగంలో అలుముకున్న విషాదం న్యూఢిల్లీ : వినోద రంగంలో విషాదం అలుముకుంది. ఇండియన్ ఐడల్ 3 విజేత అయిన ప్రశాంత్ తమాంగ్ 43 ఏళ్ల వయసులో మృతి చెందాడు. డార్జిలింగ్కు చెందిన నేపాలీ మూలాలున్న తమాంగ్, సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్…
ఆంగ్లేయులను ఎదిరించిన యోధుడు వడ్డే ఓబన్న
ఘనంగా నివాళులు అర్పించిన పోలీసులు చిత్తూరు జిల్లా : వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా పోలీసులు. రేనాటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి…
జిల్లాల మార్పుపై పొన్నం ప్రభాకర్ కామెంట్స్
హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాం కరీంనగర్ జిల్లా : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పరిధులలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు…
రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే హైదరాబాద్ : రోడ్డు భద్రతను నిర్ధారించడానికి హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీసులు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి , ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా పాటించేలా చూడటానికి ప్రత్యేక…
యువత చేతుల్లోనే భారత దేశ భవిష్యత్తు
స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్ విజయవాడ : యువత చేతుల్లోనే భారత దేశం భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో…
చంద్రబాబును కలిసిన మంతెన సత్యనారాయణ
ప్రకృతి వైద్య సలహాదారుడిగా బాధ్యతల స్వీకరణ అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన మంతెన సత్యనారాయణ రాజు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు సత్య నారాయణ…
బాధ్యతగా మెలగాలి తప్పా బరి తెగిస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం హైదరాబాద్ : ఒక బాధ్యత కలిగిన న్యూస్ ఛానల్ గా ఉండాల్సిన ఎన్టీవీ న్యూస్, ఎంటర్టైనర్ ఛానల్ అత్యంత జుగుస్సాకరంగా , వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఐఏఎస్…
హైడ్రా సేవలు మరింత విస్తరించాలి
పిలుపునిచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా సేవలు మరింత పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. యువ మిత్రల సేవలను కింది స్థాయి వరకు తీసుకు వెళతామని అన్నారు. అగ్ని ప్రమాదాలు ఎన్ని…
జలమండలి భూమిని కాపాడిన హైడ్రా
రాంపూర్లో 4 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. భూ ఆక్రమణదారులు, కబ్జదారులకు చెక్ పెడుతోంది. ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా వాణికి పెద్ద ఎత్తున బాధితులు పోటెత్తారు. భారీగా ఫిర్యాదులు…
గిరిజన ప్రాంతాల్లో వైద్యులు సేవలు అందించాలి
స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో పేరు పొందిన రంగరాయ మెడికల్ కాలేజీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు.…
















