సీనియర్ జర్నలిస్ట్ ల పెన్షన్ కోసం కృషి చేస్తా

వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు ఎంపీ భరోసా ! తిరుప‌తి : తిరుప‌తి ఎంపీ గురుమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను గుర్తించాల‌ని కోరారు. దేశ వ్యాప్తంగా వెటరన్ జర్నలిస్ట్ లకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు…

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలి

దిశా నిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో పార్టీ తరఫున వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన వారితోనూ, పిఠాపురం రూరల్…

న్యూ టెక్నాల‌జీతో రైతుల భూముల‌కు ర‌క్ష‌ణ

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : కొత్త సాంకేతిక‌త‌తో రైతుల భూముల‌కు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్,…

సాంకేతిక రంగంలో భార‌తీయులు భేష్ : గ‌వ‌ర్న‌ర్

మ‌రింత‌గా ఎదగాల‌ని పిలుపునిచ్చిన జిష్ణు దేవ్ వ‌ర్మ‌ హైద‌రాబాద్ : ఈ దేశంలో అపార‌మైన మాన‌వ సంప‌ద ఉంద‌ని, దానిని ఉప‌యోగించు కునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌. బిట్స్ పిలానీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌చిన అలుమిని…

పాడి ప‌రిశ్ర‌మ‌తో గ‌ణ‌నీయ‌మైన ఆదాయం

మ‌హిళా సాధికార‌త‌కు ఊతం ఇస్తుంది కేర‌ళ : పాడి ప‌రిశ్ర‌మ ద్వారా గ‌ణ‌నీయ‌మైన ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. కేర‌ళ‌లో సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్–2026 ను నిర్వ‌హించారు. ఈ…

పరస్ప‌రం స‌హ‌కరించుకుందాం : సీఎం

ఏపీ ప్ర‌భుత్వానికి రేవంత్ రెడ్డి కీల‌క సూచ‌న హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ స‌ర్కార్ ను ఉద్దేశించి ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నీళ్ల వివాదాల‌కు సంబంధించి ప‌దే ప‌దే అడ్డంకులు…

డ్యామేజ్ చేయాల‌ని చూస్తే తాట తీస్తా

నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ పిఠాపురం : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శాంతి భద్రతల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాల‌ని అన్నారు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు అని అన్నారు. ముఖ్యమంత్రి…

టెక్నాల‌జీ రంగంలో పెను సంచ‌ల‌నం ఏఐ

భార‌తీయ యువ ఇంజ‌నీర్లు స‌త్తా చాటాలి న్యూఢిల్లీ : యావ‌త్ ప్ర‌పంచాన్ని టెక్నాల‌జీ షేక్ చేస్తోంది. రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్న‌ది రేపు లేకుండా పోతోంది. ఈ త‌రుణంలో భారత దేశానికి చెందిన యువ‌త మ‌రింత…

జొన్న‌బండ‌లో పార్కును కాపాడిన హైడ్రా

1444 గ‌జాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ హైద‌రాబాద్ : రోజు రోజుకు హైడ్రా స్పీడ్ పెంచుతోంది. అక్ర‌మార్కులు, భూ క‌బ్జాదారుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలోప‌డింది.…

పాల‌మూరును ప‌డావు పెట్టిన రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు తెలంగాణ భ‌వ‌న్ లో…