Category: News
-

బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : రాష్ట్ర, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు.తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు జిత్నా అబాది ఉత్నే ఇసెదరి అని చెప్పినట్టు కుల గణన చేశాం అన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన…
-

236 బస్సులపై కేసులు నమోదు చేశాం
రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్ బస్సును టిప్పర్ వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో…
-

రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి సంస్థ
సంచలన ప్రకటన చేసిన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ ఇక నుంచి రాజకీయ పార్టీగా మారబోతోందంటూ సంచలన ప్రకటన చేశారు మాజీ ఎమ్మెల్సీ, సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తారన్న ప్రచారానికి తెర దించే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 25న మునీరాబాద్లో తాము పార్టీ జెండాను, అజెండాను ప్రకటిస్తామని చెప్పారు. ‘సర్వోదయ తెలంగాణ’గా ఆవిర్భవించడమే మా…
-

గులాబీ నేతలపై ఖాకీల అక్రమ కేసులు
మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శాసన సభ వేదికగా రాష్ట్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని,…
-

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మార్కాపురం జిల్లా : మార్కాపురం జిల్లా అనిత మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డిజిపి హర్షి కుమార్ గుప్తా, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పి రాజబాబు, ఎస్పి హర్షవర్ధన్ రాజు లతో కలిసి ఆమె…
-

వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్ అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు మంత్రి లోకేష్ కు విన్నవించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం వడ్డెరలకు మైనింగ్ లీజులు కేటాయించే అంశాన్ని మంత్రి లోకేష్ తాజాగా కేబినెట్ ముందుకు తెచ్చారు. వడ్డెర సోదరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను…
-

కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా
కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 లక్షల కుటుంబాలకు జీవిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2046 కోట్ల రూపాయలు ఇచ్చాం అన్నారు.పేదల వైద్యం కోసం 4500 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు…
-

నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేయాలి
చర్యలు తీసుకోవాలన్న బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (TBC) వ్యవస్థలకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు అంశాలపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్ఎల్సీ (HLC) , మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాలువల ప్రస్తుత పరిస్థితి, లైనింగ్…
-

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం
సంతాపం వ్యక్తం చేసిన మంత్రి గొట్టిపాటి అమరావతి : మార్కాపురం జిల్లా రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అతి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలలో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణం చేస్తున్న వారిలో 14 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారని ప్రాథమిక సమాచారం. ఘటన తెలిసిన వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను అప్రమత్తం…
-

మార్కాపురం బస్సు ప్రమాదం సీఎం సంతాపం
క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలి మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం అని ప్రకటించారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











