తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం

రావాల‌ని కోరిన సీఈవో సాయి గుండ‌వెల్లి హైద‌రాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను క‌లిసి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆహ్వాన ప‌త్రాన్ని స్వ‌యంగా…

అవార్డు అందుకోలేక పోతున్నా కేటీఆర్ ఆవేద‌న

ముంద‌స్తు ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జ‌రిగే అవార్డు ప్ర‌దానోత్స‌వానికి వెళ్ల‌లేక పోతున్నారు. ఈ విష‌యాన్ని ఆ పార్టీ మంగ‌ళ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా న్యూయార్క్‌లో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వాతావ‌ర‌ణ శాఖ అల‌ర్ట్

వాయువ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ…

త‌క్ష‌ణమే రేష‌న్ డీల‌ర్ల క‌మిష‌న్ చెల్లించాలి : హ‌రీశ్ రావుకాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక పోవ‌డం దారుణం హైద‌రాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి చెల్లించాల్సిన‌ కమీషన్ చెల్లించక పోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్య‌క్తం చేశారు.…

సిరిసిల్ల క‌లెక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోండి : హైకోర్టు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. బాధితుడికి న‌ష్ట ప‌రిహారం చెల్లించే విష‌యంలో సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల మండిప‌డింది. ఇదే స‌మ‌యంలో వివ‌ర‌ణ ఇవ్వ‌క పోవ‌డంపై…

ఆర్డీటీ సంస్థ‌కు అండ‌గా ఉంటాం : లోకేష్

ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవ‌ల్ చేసేందుకు కృషి చేస్తాం అమ‌రావ‌తి : ఆర్డీటీ సంస్థ‌కు స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ స‌మావేశం సంద‌ర్బంగా మంత్రి ఎస్ . స‌విత ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు త‌న‌తో భేటీ…

సీఆర్పీఎఫ్ కు ఐకామ్ కార‌కాల్ రైఫిల్స్ స‌ర‌ఫ‌రా

200 CSR-338 రైఫిల్స్ సరఫరా చేయ‌నుంది హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్ కు హైదరాబాద్‌ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్ సంస్థ ఐకామ్ 200…

923 ఎక‌రాల‌ను క‌బ్జా నుంచి ర‌క్షించాం

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రాపై ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఇప్ప‌టి వ‌ర‌కు తాను వ‌చ్చాక హైద‌రాబాద్ లో క‌బ్జాల‌కు గురైన ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను గుర్తించ‌డం…

సేంద్రీయ వ్య‌వ‌సాయం అభివృద్దికి సోపానం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కామెంట్ అమ‌రావ‌తి : ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. రైతుల నికర ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. రైతులు యూరియాను మోతాదుకు…

పరకామణి వివాదంపై సీబీఐ విచారణ చేప‌ట్టాలి

కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన ఎంపీ తిరుప‌తి : తిరుమల పరకామణి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల విశ్వాసం దెబ్బ తింటోందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన…