Category: SPORTS
SPORTS
-

భారత దేశంతో బంగ్లాదేశ్ స్నేహ హస్తం
కీలక వ్యాఖ్యలు చేసిన క్రీడా శాఖ మంత్రి బంగ్లాదేశ్ : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి దాకా భారత్ తో కయ్యానికి కాలు దువ్విన బంగ్లాదేశ్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. ఆ దేశానికి నూతన ప్రధానమంత్రి గా రెహమాన్ కొలువు తీరారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత దేశం తరపున స్పీకర్…
-

పీసీబీ చైర్మన్ నఖ్వీపై షోయబ్ అఖ్తర్ ఫైర్
తను ఆ పదవికి తగిన వ్యక్తి కాదని ఆగ్రహం పాకిస్తాన్ : ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి భారత జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సదరు జట్టుపై. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 175 రన్స్ చేసింది. ఓ…
-

భారత్ భళా పాకిస్తాన్ విలవిల
61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. 114 పరుగులకే కట్టడి చేసింది. 61 పరుగుల తేడాతో ఓడించింది. తనకు ఎదురే లేదని చాటింది. వరుసగా భారత జట్టుకు ఇది ఎనిమిదో విజయం పాకిస్తాన్ పై. కొలంబో వేదికగా త్రివర్ణ పతాకం ఎగిరేలా భారత ఆటగాళ్లు…
-

సంజూ శాంసన్ పై రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్
తను సెంచరీ చేస్తే చూడాలని ఉందన్న క్రికెటర్ చెన్నై : భారత క్రికెటర్, అనలిస్ట్ , పాడ్ కాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి. తాజాగా భారత్ , శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా నమీబియాతో కీలక మ్యాచ్ జరిగింది. తను కేవలం 8 బంతులు మాత్రమే ఆడి 22 రన్స్ చేశాడు. ఇదే మ్యాచ్ లో…
-

కలిసికట్టుగా ఆడాం నమీబియాపై గెలిచాం
భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ సీరీస్ లో నిరాశ పరిచిన కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను నమీబియాతో జరిగిన మ్యాచ్ లో తీసుకున్నారు. ఓపెనర్ గా బరిలోకి తొలి మ్యాచ్ లో ఆడిన స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురి…
-

అమెరికా క్రికెట్ జట్టుకు ట్రంప్ కంగ్రాట్స్
భారత్ తో ఓడి పోయినా బాగా ఆడారని కితాబు అమెరికా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. తన స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 వరల్డ్ కప్ టోర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తొలి మ్యాచ్ లో అమెరికా దేశానికి చెందిన యుఎస్ క్రికెట్ టీం బలమైన భారత జట్టుతో తలపడింది. ఒక రకంగా ఓడించినంత పని…
-

నమీబియాతో ఆడనున్న సంజూ శాంసన్ ..?
కడుపు నొప్పితో ఓపెనర్ అభిషేక్ శర్మ దూరం న్యూఢిల్లీ : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరగనుంది రెండో మ్యాచ్. ఈ మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడడం లేదు. తను గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో టీం మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఎవరిని ఓపెనర్ గా తీసుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే…
-

ప్రధాని మోదీ ఆలోచనా విధానం అద్బుతం
ప్రశంసలు కురిపించిన క్రికెటర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం ఆనందంగా ఉందన్నారు ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా. తన సతీమణి , మంత్రి రివాబా జడేజాతో కలిసి పీఎం నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై వీరు చర్చించారు. ప్రధాని తో కలిసిన అనంతరం రవీంద్ర జడేజా, రివాబా జడేజా మీడియాతో మాట్లాడారు న్యూఢిల్లీలో. ప్రధాని మోదీతో సంభాషించే అవకాశం లభించడం గొప్ప అదృష్టం,…
-

యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఫిబ్రవరి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు తాము టీమిండియాతో ఆడేది లేదంటూ ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ ప్రదాని షెహబాజ్ షరీఫ్ సైతం అనుమతి ఇచ్చేది లేదంటూ ప్రకటించారు. ఈ తరుణంలో అసలు మ్యాచ్ లు జరుగుతాయా లేదా అన్న అనుమానం నెలకొంది. మరో వైపు బంగ్లాదేశ్ క్రికెట్…
-

సంజూ శాంసన్ కు బీసీసీఐ బిగ్ షాక్
కాంట్రాక్టు కింద సి కేటగిరి లోకి మార్పు ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఝలక్ ఇచ్చింది. ప్రతి ఏటా బీసీసీఐ ఆయా ఆటగాళ్లకు సంబంధించి ఒప్పందం జాబితాను ప్రకటిస్తుంది. ఇందులో మూడు కేటగిరీలు ఉంటాయి. ప్రతిభ, అనుభవం ఆధారంగా క్రికెటర్లను చేరుస్తుంది. ఇక ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు సంజూ శాంసన్ కు. దేశివాళి పోటీల్లో దుమ్ము రేపి,…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











