మోహన్ లాల్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్రకటన హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనంగా మారారు. ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై కామెంట్ చేశారు. ఈసారి ఈ…
కార్యకర్తల కోసం వైసీపీ డిజిటల్ బుక్
ఆవిష్కరించిన మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక పెద్ద ఎత్తున తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను…
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీరని నష్టం
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపిస్తున్నారని ఆచరణలో…
ఏటా ఉచిత డీఎస్సీ కోచింగ్ : ఎస్. సవిత
త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు అమరావతి : జనాభా దామాషా పద్ధతి ప్రకారం వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన బీసీ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని, ఇదే…
పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం : సీఎం
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తగదని ఆగ్రహం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీని ఏకి పారేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. విభజన జరిగాక ఏపీకి తమ హయాంలో 1,819…
తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం
రావాలని కోరిన సీఈవో సాయి గుండవెల్లి హైదరాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రాన్ని స్వయంగా…
అవార్డు అందుకోలేక పోతున్నా కేటీఆర్ ఆవేదన
ముందస్తు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ముందస్తు కమిట్మెంట్ల కారణంగా న్యూయార్క్లో…
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ అలర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని, దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కి.మీ…
తక్షణమే రేషన్ డీలర్ల కమిషన్ చెల్లించాలి : హరీశ్ రావుకాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి చెల్లించాల్సిన కమీషన్ చెల్లించక పోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.…
సిరిసిల్ల కలెక్టర్ పై చర్యలు తీసుకోండి : హైకోర్టు
సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. బాధితుడికి నష్ట పరిహారం చెల్లించే విషయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మండిపడింది. ఇదే సమయంలో వివరణ ఇవ్వక పోవడంపై…