రాహుల్గాంధీపై విచారణను నిలిపి వేయాలి
న్యూఢిల్లీ : ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాహుల్గాంధీపై విచారణను నిలిపి వేయాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నివేదికలు దాఖలు చేయవద్దని…
భోగాపురం ఎయిర్ పోర్టులో విమానాలు స్టార్ట్
అమరావతి : ఏపీలోని ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించిన భోగాపురం ఎయిర్ పోర్టులో సోమవారం నుచి వాణిజ్య విమానాల రాక పోకలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది…
యాంకర్ అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : జై శ్రీరామ్ పేరుతో చాలా మంది బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. దీనిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ , భజరంగ్ దళ్ , తదితర హిందూ…
రాబోయే భవిష్యత్తును నిర్దేశించేది ఏఐనే
చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…
తెలంగాణ ‘సేఫ్’ డైరక్టర్ గా అవినాష్ మొహంతి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది . సేఫ్ డైరెక్టర్ గా నియమించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…
బీసీలను వేధించిన జగన్ : కొల్లు రవీంద్ర
విజయవాడ : రాష్ట్రంలో బీసీలను కావాలని జగన్ మోహన్ రెడ్డి వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అందుకే జనం తనను బండకేసి కొట్టారని అయినా బుద్ది రావడం లేదన్నారు. కేవలం తన పార్టీని, తనను…
జగన్ హయాంలో బీసీల హత్యలు : మంత్రి అనగాని
విజయవాడ : బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల కోసం మొట్ట మొదటిసారి పాదయాత్ర చేసిన ఘనత కూడా ఆయనదేనన్నారు. శ్రీకాకుళం నుంచి చైన్నై వరకూ…
పాన్ మసాలా ప్రచారంపై బాలీవుడ్ నటులకు నోటీసులు
ముంబై : విమల్ యాలాకుల ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ , టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…
దేశంలోనే తెలంగాణను టాప్ లో నిలబెడతాం
జగిత్యాల జిల్లా : 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, స్వాతంత్ర్య సమరయోధుల…
బీఎల్ సంతోష్ కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
బెంగళూరు : రజాకార్ల పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై సంతోష్ వాదనను రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సవాల్ చేశారు . రజాకార్లు ఖర్గే కుటుంబంపై దాడి చేశారని, ఆర్ఎస్ఎస్ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిందని సంతోష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

































































































