పాలనా పరంగా మరింత పారదర్శకత : సంజయ్ జాజు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా మరింత పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నూతన సీఎస్ సంజయ్ జాజు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1992…
ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం పర్యటన
ఇవాల్టి నుంచి ప్రారంభమైన చంద్రబాబు టూర్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే పరిపాలనా పరంగా అపారమైన అనుభవం కలిగిన ఆయన విస్తృతంగా పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తనదైన శైలిలో పాలన సాగిస్తూ…
ఐపీఎల్ ఫైనల్స్ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్
గెలిచిన, రన్నర్ రప్గా నిలిచిన జట్లకు లోకేష్ ట్రోఫీ ప్రదానం అమరావతి : ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన ఏపీఎల్ ఐపీఎల్ ను తలపించేలా చేసింది. కూటమి సర్కార్ వచ్చాక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది.…
టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం
కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తోంది. ఈ మేరకు కీలక సమీక్ష సమావేశం సచివాలయంలో నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.…
ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి
గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన…
గజ వాహనంపై భక్తులను కరుణించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
అడుగడుగునా కర్పూరహారతులతో స్వామివారికి ఘన స్వాగతం తిరుపతి : తిరుపతి పరిధిలోని అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ).…
రేపే విశాఖకు రాష్ట్రపతి ముర్ము రాక
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అమరావతి : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్బంగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి…
రైతులు శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేయాలి
స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని ఒకే పంటను…
సీఎం అయినా మారని విజయ్ వ్యక్తిత్వం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటుడు విశాల్ చెన్నై : అగ్ర నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా కొలువు తీరిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ప్రశంసలు కురిపించారు స్టార్ హీరో విశాల్. మగడం సినిమా పాటల విడుదల సందర్బంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు…
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
వర్షాలు సమృద్దిగా పడాలని కోరుకుంటున్నా అమరావతి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































