లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం
రావాలని కోరిన అధవ అర్జున, తిరుమాళవన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మిత్రపక్షాలతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. జూలై 1న తన నేతృత్వంలో జరిగే ఈ సమావేశం అత్యంత…
సాధారణ ఇంజనీర్ అక్రమాస్తులు రూ. 100 కోట్లు
మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల మాటేంటి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల అక్రమాస్తులు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్లు, బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడుతుండడం…
రిటైర్మెంట్ పై బెన్ స్టోక్స్ ఎమోషనల్
కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇంగ్లండ్ : ప్రపంచ క్రికెట్ రంగం నుంచి ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ బెన్ స్టోక్స్ నిష్క్రమించ బోతున్నాడు. తాను రిటైర్మెంట్ అవుతున్నానని సంచలన ప్రకటన చేశారు. ఇక తాను ఈ సుదీర్గ ప్రయాణం నుంచి…
తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ
42.33% గణన (ఎన్యూమరేషన్) పరిధిని దాటింది హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,17,635 గణన ఫారమ్లు పంపిణీ చేయబడ్డాయి . ఈ…
ఐర్లాండ్ తో సీరీస్ ఓడి పోవడం బాధాకరం
మా వాళ్లు ఇంకా మారాల్సి ఉందన్న అయ్యర్ ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ లలో అత్యంత బలమైన భారత జట్టు ఘోరంగా ఓడి పోయింది. ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన తల దించుకునేలా చేసింది. స్వదేశంలో జరిగిన ఐసీసీ…
వెంకట నారాయణ నియాకం సీఎం వ్యక్తిగతం
కీలక వ్యాఖ్యలు చేసిన వీసీకే ప్రెసిడెంట్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా తాను నటించిన సినిమా జన నాయగన్ నిర్మాత వెంకట నారాయణను…
టీమ్ ఇండియా ఆటతీరుపై గంభీర్ అసహనం
ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవడంపై ఆగ్రహం ఐర్లాండ్ : భారత జట్టు ఆట తీరుపై ప్రధానంగా బ్యాటింగ్ లో పూర్ పర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఇలా ఆడితే భవిష్యత్తులో…
తెలంగాణలో గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.…
జగన్ కామెంట్స్ పై భగ్గుమన్న నారా లోకేష్
స్మార్ట్ కిచెన్ లను సమర్థించిన మంత్రి అమరావతి : ఆరు నూరైనా సరే ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్లను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి నారా లోకేష్. కావాలని మాజీ సీఎం జగన్ రెడ్డి దీనిపై బురద…
వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి
స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































