2047 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ వన్ చేయాలి
అమరావతి : 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పని చేద్దామని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ దేశం మనకు హక్కుల్ని…
సీఎం తమ్ముడి కంపెనీపై లోకాయుక్తలో ఫిర్యాదు
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ, అనుముల కొండల్ రెడ్డి, అనుముల నయన్ రెడ్డిలను ప్రతిపాదులుగా…
రాచరిక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులన్నీ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇవాళ ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు.…
జై శ్రీరామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?
హైదరాబాద్ : నటి అనసూయ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థలను టార్గెట్ చేశారు. మరో వివాదానికి తెర తీశారు. ప్రస్తుతం దేశంలో హిందూ సంస్థల హవా కొనసాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…
ఓటు తొలగింపుపై నిప్పులు చెరిగిన ప్రకాశ్ రాజ్
బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలపై భగ్గుమన్నారు. తాజాగా తన ఓటు…
విద్యుత్ సంస్థ వినూత్న ఆలోచన
హైదరాబాద్ : టీజీఎస్పీడీసీఎల్ దూకుడు పెంచింది. తాజాగా కొలువు తీరిన సీఎండీ జితేష్ పాటిల్ ఆధ్వర్యంలో సంస్థ ముందుకు వెళుతోంది. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో బాగంగా విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం ద్వారా విద్యుత్…
పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల గురించి పట్టించు కోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ ,…
కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం
అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…
హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్
హైదరాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…
విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంలో మరో ముందడుగు
నాగర్ కర్నూల్ జిల్లా : నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలోని పెద్దముద్దునూరు 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రంలో 5 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ (PTR) స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన 8…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

































































































