తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే
పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం హైదరాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం ఆరోపించారు. 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్…
నల్గొండను రాష్ట్రానికి రోల్ మోడల్ చేస్తాం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన నల్లగొండ జిల్లా : రాబోయే రోజుల్లో నల్లగొండను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్లకు శ్రీకారం…
నాలాల్లో తీస్తున్న కొద్దీ వస్తున్న పూడిక
24 X 7 మాదిరి చెత్త తొలగించే పనిలో హైడ్రా హైదరాబాద్ : నగరంలో చెత్తంతా ఎక్కడ ఉంది అంటే మురుగు, వరద కాలువల్లో ఉంది అనేట్టు మారింది పరిస్థితి. ఏ కాలువను కదిలించినా లారీల కొద్దీ చెత్త బయటకు పడుతోంది.…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రు. 2711.79 కోట్లు
విడుదల చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,711.79 కోట్లను…
గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని బంధం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : తనకు గంగపుత్రుల కుటుంబాలతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తన నియోజకవర్గానికి బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ను మంజూరు చేయించామని, త్వరలో మల్టీ స్పెషాలిటీ…
కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్
అవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కామెంట్స్ అమరావతి : తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఆయన మాజీ ఎంపీకి స్ట్రాంగ్ కౌంటర్…
కార్యకర్తలే జనసేన పార్టీకి బలం
కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ అమరావతి : జనసేన పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలని, వారు లేకుంటే పార్టీకి మనుగడ లేదన్నారు. లక్షల మంది కార్యకర్తల కంటే నిబద్దతతో పార్టీ కోసం పని చేసే వారే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.మీలో…
అక్కా చెల్లెళ్లతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం : మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల…
వెంకట నారాయణ నియామకంపై బీజేపీ ఫైర్
ఇది పూర్తిగా చట్ట విరుద్దమని ఆగ్రహం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు.…
వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
తనకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు చెన్నై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా 2…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































