పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించ బడతాయి
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఖుష్బు సుందర్గోవా : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటి , భారతీయ జనతా పార్టీ కీలక నాయకురాలు ఖుష్బు, నిర్మాత సుందర్ ల కూతురు అవంతిక సుందర్ ల వివాహం గోవాలోని ఓ…
ఐర్లాండ్ తో ఓటమి పై అయ్యర్ కామెంట్స్
మేం మళ్లీ పుంజుకుంటామని ప్రకటన ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అత్యంత బలమైన భారత జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సందర్బంగా జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు.…
బీసీసీఐ యాజమాన్యంపై గవాస్కర్ సీరియస్
60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జరగలేదు ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) యాజమాన్యం అనుసరిస్తున్న…
తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి
ఘణంగా కొనసాగుతున్న పద్మావతి ఉత్సవాలు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు…
విశ్వకర్మలను ఒక్కటిగా గుర్తించాలి
అడ్లూరి రవీంద్రాచారి డిమాండ్ హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ మేధావులు,…
స్త్రీ శక్తి పథకం సాధికారతకు దర్పణం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక అభివృద్ది పరుగులు పెడుతోందని చెప్పారు. గత…
ఏపీ విద్యా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న మోడల్ ఎడ్యుకేషన్ దేశానికి రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉందన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్ లో పర్యటించి శిక్షణ పొందిన…
ఖుష్బూ సుందర్ కూతురి పెళ్లికి విజయ్ డుమ్మా
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన త్రిష కృష్ణన్ గోవా : ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఖుష్బు సుందర్, సి సుందర్ ల కూతురు పెళ్లి గోవాలోని రిసార్ట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి…
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు..?
సంకేతాలు ఇచ్చిన ట్రబుల్ షూటర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన పదవులు మార్చే ఛాన్స్ లేక పోలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బీజేపీకి చెందిన ట్రబుల్ షూటర్, కేంద్ర హోం…
APAIMS 2.0 వ్యవస్థతో అక్రమాలకు చెక్
ఎరువుల పంపిణీపై ఏపీ సర్కార్ ప్రకటన అమరావతి : ఎరువు పంపిణీలో పూర్తి పారదర్శకత ఉండేందుకు ఏపీ కూటమి సర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను తీసుకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, మళ్లింపులు, నిల్వలు,…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































