మంత్రి ఆధవ్ అర్జున్ పేరు చెప్పి టోకరా
చెన్నై : టీవీకే మంత్రి ఆధవ్ అర్జునగా నటిస్తూ ఎమ్మెల్యే నుంచి రూ. 8 కోట్లు ఆశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడిని సృష్టించి, తమళగ వెట్రి కళగం (TVK) వెల్లూరు ఎమ్మెల్యే…
టీవీకే డీలిమిటేషన్ తీర్మానం ఒప్పుకోం : అన్నాడీఎంకే
చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై TVK తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్కు AIADMK మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రాజకీయ…
ఫిడెల్ క్యాస్ట్రో కోట్లాది ప్రజలకు ‘ఎనలేని స్పూర్తి’
హైదరాబాద్ : క్యూబా విప్లవ నాయకుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫిడెల్ కాస్ట్రో శత జయంతి ఇవాళ. ప్రపంచంలోని పురోగామి శక్తులన్నీ ఎంతో స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాయి ఆగస్టు 13న నిర్వహిస్తున్నాయి. 1926 ఆగస్టు 13న క్యూబాలోని చిన్న పట్టణంలో జన్మించాడు…
‘మావిగన్’ పేరు మార్పుపై ఎంపీ విజయ్ ధ్వజం
అమరావతి : రాజ్యసభలో కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. పేర్లతో ముడిపడి ఉండే భావోద్వేగాలను, బిల్లులోని రాజ్యాంగ విలువలను…
ఇక నెలవారీ పోలీసు పెర్ఫార్మెన్స్ రిపోర్టు
అమరావతి : శాంతి భద్రతల విషయంలో ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా ఉండాలన్నదే లక్ష్యం అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నేర నిర్ధారణ రేటు పెరిగితే నేరాలు…
చట్టాన్ని ఉల్లంఘించే లైసెన్స్ పార్టీలకు లేదు : చంద్రబాబు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు మనం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థపైనే మరక పడుతుందని, అందుకే జాగ్రత్తగా…
ఆగస్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు
తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…
పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం సమీక్ష
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు (SIPB) సమావేశం జరిగింది. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల లోని 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08…
భారత సైన్యంలో యువత చేరాలి : సీఎం
హైదరాబాద్ : భారత సైన్యం చేపట్టే వివిధ నియామక ప్రక్రియలలో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ , ఇతర…
ఆగస్టు 18 నుండి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 18 నుండి KBR పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. KBR పార్క్ చుట్టూ H-CITI ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు ,…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

































































































