ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలి : ట్రంప్
అమెరికా : మధ్య ప్రాచ్యంలో హింస పెరుగుతుండగా ఇరాన్ యుద్ధం నుండి వైదొలగాలని ట్రంప్ కోరుతున్నారు. మరో వైపు కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. శాంతి చర్చల్లో ఇరాన్ పరిహారం కోరితే తాను కూడా పరిహారం డిమాండ్ చేస్తానని అధ్యక్షుడు…
జాతీయ స్థాయిలో గాంధీ మెడికల్ కాలేజీకి ర్యాంక్
హైదరాబాద్ : తెలంగాణలోని గాంధీ మెడికల్ కాలేజీ అరుదైన ఘనత సాధించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో IIRF ర్యాంకు సాధించింది. దీంతో గాంధీ మెడికల్ కాలేజ్ అధ్యాపక బృందం సంబరాలలో మునిగి పోయారు. ర్యాంకింగ్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ జాతీయ స్థాయిలో…
మత్స్యకారులకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు : డోలా
అమరావతి : సముద్రంలో మత్స్యకారుల భద్రతను పెంచేందుకు శాటిలైట్ ట్రాన్స్పాండర్లు పంపిణీ చేసింది సర్కార్. సముద్రంలో వాతావరణ హెచ్చరికలు, SOS సేవలు , అత్యవసర సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచిత శాటిలైట్ ట్రాన్స్పాండర్లను పంపిణీ చేస్తోంది. సింగరాయకొండలో మంత్రి…
మన్మోహన్ సింగ్కు బీజేపీ క్షమాపణ చెప్పాలి : సీఎం
తిరువనంతపురం : బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఊరటనిస్తూ తీర్పు చెప్పింది. ఇందులో దివంగత పీఎంకు ఎలాంటి ప్రమేయం లేదని తేల్చింది. ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పు…
రేవంత్ రెడ్డిపై దయానిధి మారన్ షాకింగ్ కామెంట్స్
చెన్నై : డీఎంకే ఎంపీ దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం అయి ఉండి బీజేపీకి ఎలా మద్దతు ఇస్తున్నాడో ఏఐసీసీ…
జార్ఖండ్ ఘటనపై రాహుల్ గాంధీ మౌనమేల..?
హైదరాబాద్ : తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇవాళ బీజేపీ చీఫ్…
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయాలి
హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిపై ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని, జాప్యాన్ని అస్సలు…
జగన్ రెడ్డీ దమ్ముంటే అసెంబ్లీకి రా : ఎస్. సవిత
అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడుకు డీఎస్సీలు నిర్వహిచడం కొత్త కాదని మంత్రి సవిత అన్నారు. లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆయన సొంతమన్నారు. అయిదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను, వారి తల్లిదండ్రులను ఊసూరు మనిపించారని…
శాంతి భద్రతలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థలోని అన్ని శ్రేణుల అధికారులను ఈ సమీక్షలో భాగస్వామ్యులను…
ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు
ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో తొలిసారిగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేదన్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే

































































































