ఆర్డీఎస్ కు నీళ్లు అందడం లేదు : సీఎం
పంచాయతీలు వద్దు పరిష్కారమే ముద్దు కర్ణాటక : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటానని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్ లో జరిగిన…
ఏపీలో గంజాయి లేకుండా చేస్తాం
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ప్రకటన అమరావతి : ఏపీలో గంజాయి లేకుండా చేస్తామని , మాదక ద్రవ్యాల వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ. గురువారం ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో వీఐటీ యూనివర్శిటీలో…
ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు
ఒకే ఫ్రేమ్లో CBN, రేవంత్, DK కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. గురవారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్.…
నేటి నుంచి తెలంగాణలో ఇంటింటి సర్వే
సర్ ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన హైదరాబాద్ : జనాభా గణనకు సంబంధించిన ఇంటింటి సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్ సర్వే వచ్చే నెల జూలై 24 వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,25,448…
కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ కు బి-టీం
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ న్యూఢిల్లీ : నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు లీక్ కావడం పై దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజీపీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. దేశ రాజధాని…
హిందీని రుద్దితే ఒప్పుకునేది లేదు : సీఎం
కేంద్రాన్ని హెచ్చరించిన జోసెఫ్ విజయ్ చెన్నై : కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. లీకులకు కేరాఫ్ గా మారిన కేంద్ర విద్యా రంగం పై కూడా సీరియస్ కామెంట్స్…
ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా టీటీడీ పెద్ద…
రేపటి నుంచి రజనీకాంత్ ధర్మన్ షూటింగ్
ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ చెన్నై : తమిళ చలన చిత్రంలో రారాజుగా వెలుగొందుతున్నాడు తలైవా రజనీకాంత్. తను ప్రస్తుతం జైలర్ -2 సీక్వెన్స్ చిత్రంలో నటించాడు. ఇది కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.…
భారత జట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?
ప్రతిపాదించిన హెడ్ కోచ్ గౌతం గంభీర్ ముంబై : వచ్చే ఏడాది ఐసీసీ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 జరగనుంది. ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ టి20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది.…
రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజయవాడ : తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు. ఈ ఘటనకు కారకుడైన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. తనను విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































