నాగార్జునసాగర్లో సీఎం ‘వరుణ యాగం’
నల్లగొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో వర్షాలు కురియాలని ప్రభుత్వం తరపున సీఎం వరుణ యాగానికి శ్రీకారం చుట్టారు. ఇందు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. యాగం సందర్బంగా…
కేసీఆర్ పై మరీ ఇంత దిగజారి రాస్తే ఎలా..?
హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ సీఎం , తమ పార్టీ బాస్ కేసీఆర్ పట్ల మరీ దిగజారుడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై. ఈ సందర్బంగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 72…
విద్యార్థుల నిరసనలపై చర్చకు అమిత్ షా సిద్ధం
న్యూఢిల్లీ : కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన ప్రకటన చేశారు. విద్యార్థుల ఉద్యమం , దానికి సంబంధించిన కార్యకలాపాలపై సమగ్రమైన, వివరమైన చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి…
లోక్ సభ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలలో బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లును ఆమోదించగా ప్రతిపక్ష ఎంపీల నుండి తీవ్ర నిరసనల మధ్య లోక్సభ ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లును చర్చ లేకుండా ఆమోదించింది. రాజ్యసభ సోమవారం బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు, 2026ను…
ఆదర్శ కుటుంబంలో చిట్టిబాబుగా వెంకటేశ్
హైదరాబాద్ : విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆదర్శ కుటుంబం “. ఈ సినిమాలోని ఆసక్తికరమైన పాత్రల పరిచయ కార్యక్రమాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా…
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు
అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాసన సభ, శాసన మండలి సమావేశాల తేదీలను వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయని…
ఎంపీ రేణుకా చౌదరి వినూత్న ప్రదర్శన
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలనంగా మారారు. ఆమె ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో గుర్తింపు పొందారు. ఉన్నట్టుండి సోమవారం పార్లమెంట్ సమావేశాలలో అరుదైన సన్నివేశానికి వేదికైంది ప్రాంగణం. కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన…
భూములు కోల్పోయిన రైతులకు ఎంపీ భరోసా
వనపర్తి జిల్లా : భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి. మహబూబ్నగర్ – డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన…
కొత్త తరం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. సమీక్షలు చేపడుతూ కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా డీజీపీ పర్యటనలో భాగంగా…
యశ్ లాంటి సూపర్స్టార్ను చూడలేదు : నయనతార
చెన్నై : ఇండియన్ లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ నటి నయనతార సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కీ రోల్ పోషించింది గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ మూవీలో. బెంగలూరు వేదికగా జరిగిన చిత్రం…

ఆ నటులతో నటించడం మరిచి పోలేని అనుభవం
ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ
గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
డాలర్ ఎఫెక్ట్ 13 పైసలు తగ్గిన భారతీయ రూపాయి
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం
జోరుగా మెగాస్టార్ ‘విశ్వంభర’ షూటింగ్
సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ రియాల్టీ షో
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈవో శెట్టి గల్లంతు..?
రొమాంటిక్ కామెడీ మూవీగా దేవా కట్టా ‘జో జో’
సెప్టెంబర్ 6 వరకు బ్యాంక్ సెలవులు ఇవే
































































































