నా కల నెరవేరిందన్న వైభవ్ సూర్యవంశీ
టీమిండియాకు ఎంపికైన బీహార్ కుర్రాడు న్యూఢిల్లీ : భారత దేశానికి చెందిన యంగ్ క్రికెటర్ , చిచ్చర పిడుగుగా పేరు పొందిన బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ రంగంలో సంచలనంగా మారాడు. తనకు ఇండియా…
అవినీతిని సహించేది లేదు : సీఎం విజయ్
మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది చెన్నై : తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శాసన సభ జరిగింది. ఈ సందర్బంగా జాతీయ గీతం ఆలపించడం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు.…
నటుడు ప్రకాష్ రాజ్ కు కోర్టు బిగ్ షాక్
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడు, ప్రజాస్వామిక వాదిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన పలు చోట్ల ఓటరు నమోదు చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్…
తమిళనాడు అసెంబ్లీలో సీఎం సంచలనం
ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై ప్రసంగం చెన్నై : తమిళనాడు శాసన సభలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ తనకు మాట్లాడటం రాదంటూ విపక్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్,…
అయోధ్య విరాళాల కేసులో 150 మంది అనుమానితులు
25 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న సిట్ ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది అయోధ్య లోని రామ మందిరం నిర్మాణం. అప్పట్లో అద్వానీ సారథ్యంలో రామ మందిరం కోసం ర్యాలీ చేపట్టారు దేశ వ్యాప్తంగా ఆనాడే…
టీఎంసీ చైర్ పర్సన్ నుంచి మమతా బెనర్జీ తొలగింపు
తదుపరి టీఎంసీ చైర్పర్సన్గా అరూప్ రాయ్ కోల్ కతా : టీఎంసీ పార్టీ ఫౌండర్ , చైర్ పర్సన్ గా ఉన్న మాజీ సీఎం మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. తనను పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు…
మోదీ నాయకత్వంలో క్రీడా శక్తిగా భారత్
ప్రశంసించిన ఎంపీ రఘునందన్ రావు న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న…
రష్మిక, కృతి కాక్ టెయిల్ -2 కలెక్షన్స్ అదుర్స్
ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే వసూళ్ల వేట ముంబై : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లవ్లీ బ్యూటీ కృతీ సనన్ , షాహిద్ కపూర్ కలిసి నటించిన చిత్రం కాక్ టెయిల్ -2 దుమ్ము రేపుతోంది. ఈ మూవీ…
పాత కేసుల ట్రేసింగ్ పై ఫోకస్ పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు. ఫేక్ ప్రచారం…
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం చేశారు. సోమవారం…

ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
ఏపీని పారిశ్రామికంగా టాప్ లో నిలబడతాం : సీఎం
పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేయాలి : షర్మిలా రెడ్డి
టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం


































































































