మహేష్ బాబు మూవీకి కొత్త టెక్నాలజీ వాడాం
వెల్లడించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ : తాను దర్శకత్వం వహిస్తున్న వారణాసి (గ్లోబ్ టాట్టర్ ) మూవీ కోసం కొత్త టెక్నాలజీని వాడామని చెప్పారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమాకు వివిధ టెక్నాలజీలను పరిచయం చేసినందుకు సూపర్ స్టార్…
దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం : కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త…
టెక్నాలజీలో సంచలనం ఏఐ కీలకం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : యావత్ ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుందని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the Future of Jobs Turning Disruption into Opportunity అనే…
బీహార్ లో ఎన్నికల సంఘానికి కంగ్రాట్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రేముంబై : బీహార్లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ మరోసారి ఎన్డీయే సర్కార్ విజయం సాధించేలా సపోర్ట్ చేసినందుకు, ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినందుకు ఎన్నికల…
ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం
AM Green Groupతో రూ.10,000 కోట్ల ఎంఓయూ విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం ఇచ్చేలా పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విశాఖలో జరిగిన CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం AM…
ప్రజా పాలనకు పట్టం కట్టారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంపై స్పందించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజా పాలన పట్ల జనం సంతృప్తితో…
డిజిటల్ గవర్నెన్స్ పై సర్కార్ ఫోకస్
ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు లో భాగంగా అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదిరింది.…
సీఐఐ సదస్సు సక్సెస్ కావడంలో సీఎం కృషి
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నం : సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు…
టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత
సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం విశాఖపట్నం : విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు…
కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది
షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత మెదక్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చులకన చేస్తూ…

ప్రయోజనాలు కల్పించే పండ్ల మొక్కలు పెంచాలి
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో బాబు భేటీ
శ్రీవారి భక్తులకు ఆలయాల్లో అన్నదానం
డిజిటలైజేషన్ దిశగా టిటిడి విద్యా సంస్థలు
పెట్టుబడులు వస్తే తట్టుకోలేక పోతున్న జగన్
త్రిషా కృష్ణన్, నయనతార హల్ చల్
ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా
హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు : కమిషనర్
వీధి కుక్కలను చంపాలని అనుకోవడం నేరం
జురిచ్ లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ


































































































