చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ సీరియస్
ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఏకబిగిన పర్యటించారు.…
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం లోని హోటల్ గ్రాండ్ బే న్యూలో జరిగిన FICCI…
ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక…
ప్రజలను పనిమంతులుగా చేయాలి : వెంకయ్య నాయుడు
ఉచితాలు కాదు కావాల్సింది విద్య, వైద్యం పై దృష్టి సారించాలి అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన ఇటీవల తిరుమలను దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని సామాన్యులకు అందించేలా…
త్వరలోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామకం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.తెలంగాణలో…
హైకోర్టు తీర్పుపై ఎడతెగని ఉత్కంఠ
రిజర్వేషన్లపై కీలక వాదోప వాదనలు హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు అంశంపై బుధవారం హైకోర్టులో తీవ్ర వాదోపవాదనలు మొదలయ్యాయి. ట్రిపుల్టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిషనర్. ఈ సందర్బంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావన తీసుకు…
కాంతారా చాప్టర్ 1 మూవీ సూపర్ : రాహుల్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ బెంగళూరు : ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషించి నటించిన చిత్రం కాంతారా చాప్టర్ 1 మూవీ. ఈ చిత్రం విడుదలై…
దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం
సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్ ముంబై : ప్రముఖ భారతీయ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత పరుగుల కంటే భారత దేశం కోసం ఆడటాన్ని ఎక్కువగా ఇష్ట పడతానని అన్నాడు. అంతే కాదు ఏ…
మోదీ 25 ఏళ్ల పాలన నాయకత్వానికి నమూనాశుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : భారత దేశ సుదీర్ఘ రాజకీయాలలో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా పేరు పొందారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయన తన ప్రస్థానాన్ని…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
కనులారా వీక్షించిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల అశేషమైన భక్త జనవాహినితో నిండి పోయింది. ఎక్కడ చూసినా శ్రీనివాసా గోవిందా, గోవిందా గోవిందా , హరి హర గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా, అనాధ రక్షక గోవిందా, అదివో…
















