ఈవో సంచలన నిర్ణయం భక్తులకు అన్న ప్రసాదం
ఇక నుంచి టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఏర్పాటు తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆధ్వర్యంలోని ఆలయాలలో ఇక…
తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి
హాజరైన ఆచార్యులు, పూజారులుతిరుమల : తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి…
శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి
స్పష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తిరుమల : పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి మెరుగైన వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోందని చెప్పారు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి. ఎంతో మంది…
మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు బిగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్రయత్నంలో…
మెరుగైన పౌర సేవలు అందించాలి : సీఎం
సచివాలయంలో సమీక్ష చేపట్టిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన నూతన పౌర సేవలకు సంబంధించి…
ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు
రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా…
ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక సాలకట్ల…
కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక
అందించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ : ఏపీని ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగలపూడి , కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని…
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వండి
పార్లమెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్ ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని కోరారు పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి.ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన…
బమృక్నుద్దౌలా చెరువు కమిషనర్ పరిశీలన
అందంగా తీర్చి దిద్దాలని రంగనాథ్ ఆదేశం హైదరాబాద్ : బమృక్నుద్దౌలా చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. వరద కట్టడితోపాటు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ చెరువు ఔట్లెట్ నుంచి…
















