ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కేంద్రం మార్చ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాస‌న స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో…

టీటీడీ ఆల‌యాల్లో ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశం తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా…

తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం…

కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియ‌స్ హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా పేరు పొందిన త‌న తండ్రి, మాజీ…

తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీ

వెల్ల‌డించిన శాప్ చైర్మ‌న్ ర‌వి నాయుడు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. తిరుప‌తిలో రూ. 5 కోట్ల‌తో జాతీయ క్రీడా అకాడ‌మీని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ అకాడమీ దేశంలో ఈ తరహా రెండవ అధునాతన క్రీడా శిక్షణా…

రాజ ముద్ర‌తో రైతుల‌కు పాసుపుస్త‌కాలు

పంపిణీకి శ్రీ‌కారం చుట్టామ‌న్న చంద్ర‌బాబు అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా రైతుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు రాజ ముద్ర‌తో…

టీటీడీ మాజీ చైర్మ‌న్ సుబ్బారెడ్డికి చుక్కెదురు

మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌డం కుద‌ర‌దు న్యూఢిల్లీ : టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది. తిరుప‌తి ల‌డ్డూ వివాదానికి సంబంధించిన కేసులో త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను శుక్ర‌వారం కోర్టు…

ఈసీ ఈవీఎం స‌ర్వేపై ప్రియాంక్ ఖ‌ర్గే ఫైర్

గణాంకాల పరంగా బలహీనమైనద‌ని ఆగ్ర‌హం బెంగళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం చేపట్టిన ఈవీఎం…

బ‌ళ్లారి హింస్మాత్మ‌క ఘ‌ట‌న‌లో 11 మందిపై కేసు

ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ‌రాములుపై క‌ర్ణాట‌క : బ‌ళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యాన‌ర్ల ఏర్పాటు పై గంగావ‌తి ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, బ‌ళ్లారి…

రెవెన్యూ సమస్యలకు తక్షణ పరిష్కారాలు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ స‌విత‌ శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. జగన్ అయిదేళ్ల అసమర్థ,…