శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు
ఏప్రిల్ 23న ఆలయంలో పుష్ప యాగం నిర్వహణ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో తిరుపతిలోని ప్రసిద్ద ఆలయం శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉత్సవాలలో…
ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు – శ్రీ
జగన్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావణి అనంతపురం జిల్లా : ఎన్ని కుట్రలు చేసినా చివరకు అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజా రాజధాని అమరావతికి…
ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా స్వామి వారి ధ్వజారోహణం ఒంటిమిట్ట / తిరుపతి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిన్న రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి…
కర్ణాటక సంస్కృతి గొప్పది : నారా లోకేష్
కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండటం భేష్ కర్ణాటక : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా కర్ణాటక లోని సింధనూరు హోసళ్లీ క్యాంప్ లో…
రూ. 250 కోట్లతో నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం
కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు…
వరద కాలువ సమస్యను పరిష్కరిస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని ప్రకటించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ…
బాసర సరస్వతి ఆలయ అభివృద్దిపై ఫోకస్
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మరింత అందంగా, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శనివారం హైదరాబాద్ లో బాసర అభివృద్ధి…
ఎన్జీటీ డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదు
మూసీ ప్రాజెక్టుపై కేసు కొనసాగుతుందన్న కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన మూసీ పునర్ నిర్మాణం పేరుతో చేపట్టిన ప్రాజెక్టుపై తాను నేషనల్ గ్రీన్…
నాకు టికెట్ వద్దని బీజేపీకి ముందే చెప్పా
కీలక ప్రకటన చేసిన మాజీ చీఫ్ కె అన్నామలై చెన్నై : తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పార్టీ పరంగా ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో…
జనసేన ఎమ్మెల్యేపై ఈసీ విచారణకు ఆదేశం
పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు కోలుకోలేని షాక్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు తమ పార్టీకి చెందిన…
















