Author: VijayaBhaskar
-

ఆయిల్ ప్యాక్ పరిణామాలపై కీలక నిర్ణయం
కీలక మార్పులు చేసిన ప్రభుత్వం న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందు కోసం వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీక రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వినియోగదారులకు మరింత పారదర్శకత, స్థిరత్వాన్ని తీసుకు రావాలనే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం వంట నూనెల కోసం ప్రామాణీకరించిన ప్యాక్ పరిమాణాలను ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ప్రతిపాదిత…
-

మేం చెత్తగా ఆడాం అందుకే ఓడి పోయాం
అయినా ఫైనల్ కు చేరుకుంటామన్న గిల్ ధర్మశాల : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన కీలకమైన క్వాలిఫయర్ -1 మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది గుజరాత్ టైటాన్స్. 92 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ రజత్ పాటిదార్ అద్బుతమైన ఇన్నింగ్స్…
-

ఢిల్లీకి బయలు దేరిన సీఎం జోసెఫ్ విజయ్
ప్రధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన సీఎంగా కొలువు తీరిన తర్వాత తొలిసారిగా దేశ రాజధానికి వెళ్లడం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా జోసెఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. ఆయన కేవలం పార్టీ పెట్టిన 2 సంవత్సరాల కాల వ్యవధిలో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీట్లను సాధించి చరిత్ర సృష్టించారు. పలు పార్టీల మద్దతుతో కలిసి కొత్తగా టీవీకే…
-

ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు ఇవే
సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా డిజైన్ హైదరాబాద్ : ఓలెక్ట్రా విద్యుత్ బస్సులు మరో 60 టీఎస్ఆర్టీసీకి చేరుకున్నాయి. దీంతో మొత్తం 500 బస్సులు ఇచ్చినట్లయింది. ఇక ఈ బస్సుల విషయానికి వస్తే దీని ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా 12-మీటర్ల లో-ఫ్లోర్ డిజైన్ చేశారు. విశాలమైన, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రమైన పర్యావరణానికి దోహదపడే జీరో-ఎమిషన్ టెక్నాలజీ వాడారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అధునాతన వ్యవస్థలు ఏర్పాటు చేసింది కంపెనీ…
-

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ పై పవన్ కామెంట్స్
కేసు నమోదు చేశారని, ఇక వదిలేయండి అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ ఎనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు వ్యవహారం. ఆయన జనసేన పార్టీ గురించి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరకు ఆయనపై కేసు కూడా నమోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వర్…
-

రిషబ్ పంత్ కు లక్నో సూపర్ జెయింట్స్ ఉద్వాసన..?
తప్పదంటున్న జట్టు మేనేజ్మెంట్ ,జట్టు చైర్మన్ లక్నో : ఐపీఎల్ 2026 సీజన్ అంతగా అచ్చి రాలేదు టాప్ క్లాస్ ప్లేయర్లకు. ప్రధానంగా చెప్పు కోవాల్సింది రిషబ్ పంత్ గురించి. తను గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. తనను ఎవరూ ఊహించని ధరకు కొనుగోలు చేసింది యాజమాన్యం. కానీ ఆశించిన మేర రాణించలేదు. పేలవమైన పర్ ఫార్మెన్స్ తో పాటు నాయకుడిగా…
-

ఆర్టీసీ డ్రైవర్ ను తొలగించ లేదు : పొన్నం
తను ఆర్టీసీ ఉద్యోగి కానే కాదన్న రాష్ట్ర మంత్రి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవడం. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పొన్నం ప్రభాకర్ . గిత్యాలలో రైతుల తరపున ప్రశ్నించిన అశోక్ అనే డ్రైవర్ను విధుల నుండి తొలగించారని వార్తలు…
-

బ్లూ ఎకానమీగా ఆక్వా రంగం ఆభివృద్ధి
దృష్టి సారించాలన్న సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎ నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు ఆక్వా రంగానికి సంబంధించి. బ్లా ఎకానమీగా ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయాలని అన్నారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.3 కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం నిర్దేశించారు. ఆక్వా జోన్లలో ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీ…
-

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించిన సీఎస్ఆర్ఎస్
2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే…
-

ఏపీ సర్కార్ తో ఫౌండిట్ కీలక ఒప్పందం
నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోకస్ అమరావతి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను మెరుగు పరచడానికి కూడా ఇరుపక్షాలు కలిసి పనిచేస్తాయి. రాష్ట్రంలో ప్రతిభ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ ఫౌండిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఫౌండిట్తో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











