సాయి ఈశ్వరాచారి మృతి బాధాకరం : కవిత
బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తీవ్ర మనస్థాపానికి గురైన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ…
జీవితంలో ఎదిగేందుకు దగ్గరి దారులు లేవు
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : విద్య ఒక్కటే జీవితంలో పైకి ఎదిగేందుకు దోహద పడుతుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా లోని భామిని మోడల్ స్కూల్ లో…
విద్యా సంస్థలలో నిపుణులతో శిక్షణ ఇప్పించాలి
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మెరుగైన రీతిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి బాల మందిరం,…
టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవకుల సేవలు
కీలక ప్రకటన చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని…
శ్రీవారి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం తిరుమల : తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.…
ఆదిలాబాద్ ను ఆదుకుంటాం అగ్రస్థానంలో నిలబెడతాం
సంచలన ప్రకటన చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాలలో టాప్ లో నిలబెడతామన్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం…
జగన్ దుష్ప్రచారం కొల్లు రవీంద్ర ఆగ్రహం
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా..?విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర. నాలుగు గోడల మధ్య మాట్లాడితే తనను నాయకుడని ఎలా జనం భావిస్తారని అన్నారు.…
జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ, సత్యసాయి జిల్లా : జగన్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో…
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం
77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించిన పవన్ అమరావతి : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో చిత్తూరు…
నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేయాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంపీ హరీష్ బాలయోగి ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా పలు సమస్యలను ఏకరువు పెట్టారు ఎంపీ హరీష్ బాలయోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి…
















