Author: VijayaBhaskar
-

కార్యకర్తలే జనసేన పార్టీకి బలం
కీలక ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ అమరావతి : జనసేన పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలని, వారు లేకుంటే పార్టీకి మనుగడ లేదన్నారు. లక్షల మంది కార్యకర్తల కంటే నిబద్దతతో పార్టీ కోసం పని చేసే వారే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.మీలో ఉన్న అసలైన శక్తిని, నిబద్ధతను పార్టీ కోసం పూర్తిగా వినియోగించు కోవాలని అన్నారు. అందుకే ఈ బాధ్యతను వేరెవరికో వదలకుండా, నేనే స్వయంగా తీసుకున్నానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. గత 12 ఏళ్లుగా మీరంతా…
-

అక్కా చెల్లెళ్లతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం : మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు వీరిలో చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి…
-

వెంకట నారాయణ నియామకంపై బీజేపీ ఫైర్
ఇది పూర్తిగా చట్ట విరుద్దమని ఆగ్రహం చెన్నై : తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా (న్యూఢిల్లీలో) వెంకట నారాయణ కె. నియామకాన్ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఖండించారు. ఇది తమిళులకు అన్యాయం చేసే చర్య అని ఆయన పేర్కొన్నారు. శనివారం తను మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ (KVN Productions) వ్యవస్థాపకుడైన వెంకట నారాయణ, రాజకీయాల్లోకి రాకముందు సి. జోసెఫ్ విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ను…
-

వైభవ్ సూర్యవంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
తనకు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు చెన్నై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ రవి చంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా 2 టి0 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో భారత్ 34 రన్స్ తేడాతో ఓడి పోయింది. అభిషేక్ శర్మ ఒక్కడే బాగా ఆడాడు. మిగతా వారంతా ఆశించిన స్తాయిలో ఆడలేక పోయారు.…
-

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించ బడతాయి
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఖుష్బు సుందర్గోవా : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటి , భారతీయ జనతా పార్టీ కీలక నాయకురాలు ఖుష్బు, నిర్మాత సుందర్ ల కూతురు అవంతిక సుందర్ ల వివాహం గోవాలోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వీరంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.…
-

ఐర్లాండ్ తో ఓటమి పై అయ్యర్ కామెంట్స్
మేం మళ్లీ పుంజుకుంటామని ప్రకటన ఐర్లాండ్ : ఐర్లాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అత్యంత బలమైన భారత జట్టు పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. భారీ తేడాతో ఓడి పోయింది. ఈ సందర్బంగా జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. ఈ మ్యాచ్లో ఓడిపోవడం నిజంగా నిరాశను కలిగిస్తోందని అన్నాడు. ఇది మాకు నిజంగా అవమానకరమైన ఓటమి అని పేర్కొన్నాడు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోకూడదని నేను భావిస్తున్నానని తెలిపాడు. ప్రతి మ్యాచ్నూ పూర్తి గంభీరతతో…
-

బీసీసీఐ యాజమాన్యంపై గవాస్కర్ సీరియస్
60 ఏళ్లుగా చూస్తున్నా ఇలా ఎప్పుడూ జరగలేదు ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ప్రధానంగా ఎంపిక చేస్తున్న పద్దతిని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకించి కొందరి ఆటగాళ్లకు ప్రయారిటీ ఇవ్వడం, మరికొందరిని కావాలని పక్కన పెట్టడం దారుణమన్నారు. నేను 60…
-

తెప్పపై విహరించిన శ్రీ సుందరరాజ స్వామి
ఘణంగా కొనసాగుతున్న పద్మావతి ఉత్సవాలు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పద్మ సరోవరంలో శ్రీ సుందర రాజ స్వామివారు తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. ఉదయం సుప్రభాతం, సహస్ర నామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకం జరిపారు. సాయంత్రం ఉత్సవ మూర్తులను పద్మపుష్కరిణి…
-

విశ్వకర్మలను ఒక్కటిగా గుర్తించాలి
అడ్లూరి రవీంద్రాచారి డిమాండ్ హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ మేధావులు, ఆలోచనపరులు పాల్గొన్నారు. విశ్వకర్మీయుల ప్రధాన సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే రౌండ్ టేబుల్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు విశ్వకర్మ ఫౌండేషన్ చైర్మన్ అడ్లూరి రవీంద్రాచారి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం…
-

స్త్రీ శక్తి పథకం సాధికారతకు దర్పణం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరాక అభివృద్ది పరుగులు పెడుతోందని చెప్పారు. గత ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచితే, మహిళా పక్షపాతి అయిన సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











