Author: VijayaBhaskar
-

ఏపీ విద్యా వ్యవస్థ దేశానికి రోల్ మోడల్
కీలక వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్రంలో అమలు చేస్తున్న మోడల్ ఎడ్యుకేషన్ దేశానికి రోల్ మోడల్ కావాల్సిన అవసరం ఉందన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సింగపూర్ లో పర్యటించి శిక్షణ పొందిన టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు. టీచర్లు మెంటార్స్ గా మారాలన్నారు. మీకు అత్యంత శక్తి, సామర్థ్యాలు ఉన్నాయి, ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ ను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పుడు తొలి అడుగు…
-

ఖుష్బూ సుందర్ కూతురి పెళ్లికి విజయ్ డుమ్మా
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన త్రిష కృష్ణన్ గోవా : ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఖుష్బు సుందర్, సి సుందర్ ల కూతురు పెళ్లి గోవాలోని రిసార్ట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం చలన చిత్ర పరిశ్రమలకు చెందిన నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా…
-

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు..?
సంకేతాలు ఇచ్చిన ట్రబుల్ షూటర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన పదవులు మార్చే ఛాన్స్ లేక పోలేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా బీజేపీకి చెందిన ట్రబుల్ షూటర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , పీఎం మోదీతో పాటు ఎవరిని నియమించాలి, ఎవరిని తీసి వేయాలని నిర్ణయించే ఆర్ఎస్ఎస్ బాస్ మోహన్ భగవత్ సూచనలతో కొందరి పదవుల నుంచి తప్పించే ఛాన్స్ ఉన్నట్లు…
-

APAIMS 2.0 వ్యవస్థతో అక్రమాలకు చెక్
ఎరువుల పంపిణీపై ఏపీ సర్కార్ ప్రకటన అమరావతి : ఎరువు పంపిణీలో పూర్తి పారదర్శకత ఉండేందుకు ఏపీ కూటమి సర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్యవస్థను తీసుకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు, మళ్లింపులు, నిల్వలు, రైతులు కాని వ్యక్తులకు విక్రయాల వంటి అవకతవకలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికే అమలు చేస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.ఈ పారదర్శక విధానం అమలులోకి రావడంతో అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని, దీంతో కొందరి స్వార్థ ప్రయోజనాలకు…
-

చరిత్ర సృష్టించిన సీఎం జోసఫ్ విజయ్
ఆరు కిలోమీటర్ల మేర మారథాన్ లో పరుగులు చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన శుక్రవారం చెన్నైలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన మారథాన్ ను ప్రారంభించారు . ఏకంగా యువతీ యువకులతో కలిసి ఏకంగా ఆరు కిలోమీటర్ల మేర పరుగులు పెట్టారు. ఇది ఓ రికార్డ్. తమిళనాట రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి…
-

ప్రధాని మొహర్రం పండుగ శుభాకాంక్షలు
ఇమామ్ హుస్సేన్ త్యాగం చిరస్మరణీయం న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్రవారం మొహర్రం పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం సందర్భంగా హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్నారు. సత్యం ,న్యాయం కోసం సాగించే పోరాటంలో దృఢంగా నిలిచేలా హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా ఆయన ఈ…
-

తహశిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు
వెల్లడించిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి తిమింగలాలు బయట పడుతున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా వసూళ్లు చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్యన సబ్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ , డిప్యూటీ డైరెక్టర్, తహశిల్దార్, ఆర్ఐ, ఎస్ఐలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది లిస్టు. కేవలం ఒక మండలంలో పని చేసే ఎంఆర్ఓ (తహశిల్దార్) ఆస్తులు ఇంతలా ఉన్నాయంటే ఇక…
-

‘గోల్డ్మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్
సీఎం, సీపీకి తాను క్లోజ్ అంటూ మోసం హైదరాబాద్ : గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు సూర్య భాయ్. తను తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఆపై ప్రజల , మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని అందినంత మేర దండుకున్నాడు. ఆపై మోసానికి పాల్పడ్డాడు. చివరకు తాము మోస పోయినట్లు భావించిన బాధితులు లబోదిమంటున్నారు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని అత్తాపూర్ పీఎస్ లో సూర్య…
-

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో డిస్పెన్సరీ ప్రారంభం
భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. కోట్లాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామిని కొలుస్తారు. ఆయనను సేవిస్తారు. జీవితంలో ఒక్కసారైనా స్వామిని దర్శంచుకుంటే జన్మ ధన్యమవుతుందని భావిస్తారు భక్త బాంధవులు. ఇదిలా ఉండగా ప్రతీ రోజూ తిరుమలకు 80 వేల మందికి పైగా భక్తులు వస్తున్నారు. వీరిలో దర్శనం సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా లేదా ఆరోగ్య పరంగా సమస్యలు…
-

బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి
బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ కి బీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సమక్షంలో ఓబీసీ సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. మియాపూర్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











