శ్రీకాళహస్తిలో భద్రతా ఏర్పాట్లు పరిశీలన
టీటీడీ పరిధిలోని ఆలయాలన్నీ కిటకిట తిరుపతి జిల్లా : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలన్నీ మహా శివ రాత్రి సందర్బంగా భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ సందర్బంగా తిరుపతి జిల్లా లోని శ్రీ కాళహస్తి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా…
శ్రీ కపిలేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు
భక్తజనోహం మధ్య భోగితేరు ఊరేగింపు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో…
పండుగ వాతావరణం రథోత్సవ మహోత్సవం
భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.45…
అంగరంగ వైభవోగం క్షేత్రపాలకుడికి అభిషేకం
తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుమల : తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్ర పాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం…
కల్కి అవతారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
అశ్వ వాహనంపై భక్తులకు దర్శనం తిరుపతి : శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు.…
ద్వాదశ జ్యోతిర్లింగం దర్శించుకున్న రోజా
కీళపట్టు ఆలయంలో అద్భుత శిల్ప ప్రదర్శన చిత్తూరు జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళపట్టు గ్రామంలోని త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా విన్నూత్న శిల్ప అమరికలు…
ప్రకృతి వ్యవసాయానికి బడ్జెట్ లో ప్రాధాన్యత
స్పష్టం చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : ఈసారి ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ లో కూటమి సర్కార్ ప్రకృతి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే…
6 వేల అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణం
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కామెంట్స్ అనంతపురం జిల్లా : గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న అంగన్ వాడి కేంద్రాలను పునః ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. కొత్త భవనాల ఏర్పాటు కు నిధులు మంజూరు…
కేంద్ర సర్కార్ నిర్వాకం కూలీల పాలిట శాపం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అమరావతి : కేంద్ర సర్కార్ నిర్వాకం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి . రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ…
బీసీల సత్తా ఏమిటో చూపించారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయన శనివారం…
















