రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
కీలక ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు రాష్ట్ర…
బిల్ గేట్స్ కు సీఎం గ్రాండ్ వెల్ కమ్
ఏపీకి విచ్చేసిన టెక్నాలజీ దిగ్గజం అమరావతి : ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీలో కాలు మోపారు. ఆయనకు గంగవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఐటీ, విద్యా…
ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన…
నంది వాహనం కైలాసనాథుడి దర్శనం
శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ…
రైతుల ధాన్యానికి సర్కార్ భరోసా : అచ్చెన్నాయుడు
ధరల స్థిరీకరణకు కృషి చేస్తామన్న మంత్రి అమరావతి : ఏపీ సర్కార్ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైన ధర…
తాండాల అభివృద్ది కోసం కృషి చేస్తాం : సీఎం
తమ గెలుపులో బంజారాలు కీలక పాత్ర పోషించారు హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తాండాలను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను…
భారత్ భళా పాకిస్తాన్ విలవిల
61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. 114 పరుగులకే…
మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్
నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా,…
పరమ శివుని కృప ప్రజలందరిపై ఉండాలి
రామలింగేశ్వర ఆలయంలో కోమటిరెడ్డి పూజలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆ పరమ శివుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించానని చెప్పారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా…
ఆదాయంలో ముంబై కార్పొరేషన్ నెంబర్ వన్
2వ స్థానంలో బెంగళూరు, 3వ ప్లేస్ లో న్యూఢిల్లీహైదరాబాద్ : మహారాష్ట్రలోని బృహన్న ముంబై కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో గణనీయమైన ఆదాయన్ని గడించింది. ఈ సందర్బంగా అత్యధిక ఆదాయం కలిగిన కార్పొరేషన్ల జాబితాలో ఏకంగా బీఎంసీ నెంబర్ వన్…
















