Author: VijayaBhaskar
-

కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు
సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పశ్చిమాషియాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో తగ్గితే సరి లేక పోతే యుద్దం చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అయినా ఇరాన్ ఒప్పుకోలేదు. మరో వైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా వార్ ను ఆపబోమంటూ కౌంటర్ ఇచ్చింది. ఇదిలా ఉండగా అమెరికా చీఫ్ సూచనతో పాకిస్తాన్ దేశ ప్రధాని…
-

సమ్మె విరమించండి విధులకు హాజరుకండి
పిలుపునిచ్చిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై. నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు సర్కార్ ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ కమిటీ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపిందని ఆయన వివరించారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థిక పరమైనవని, సంక్లిష్టమైన అంశాలు ఉన్నందున,…
-

రాష్ట్రాభివృద్దికి సింగపూర్ సాంకేతిక సాయం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగపూర్ దేశం అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. మంత్రి పొంగూరు నారాయణతో కలిసి అచ్చెన్నాయుడు సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్బంగా సింగపూర్లో నిర్వహిస్తున్న వారం రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో సమావేశం అయ్యారు. భారత్ – సింగపూర్…
-

శ్రీవారి సేవ చేయడం పూర్వ జన్మ సుకృతం
తిరుమల తిరుపతి దేవస్తానం ఈవో రవిచంద్ర తిరుపతి : తిరుమల శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టిటిడి ఈవో ఎం. రవిచంద్ర అన్నారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్, సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు…
-

వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసమే
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థసారథి అమరావతి : వైసీపీ పాలనా కాలంలో మొత్తం విధ్వంసం తప్ప జరిగింది ఏముందని ప్రశ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా అని నిలదీశారు. ఏపీ రాజకీయ ప్రతిష్ఠను వైసీపీ అధః పాతాళానికి తొక్కేసిందని ఆరోపించారు. వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసం భయాందోళనలు, హత్యల మీదనే సాగుతోందన్నారు. రాత్రికి రాత్రే చంపేయటం.. తెల్లవారేసరికి మొసలి కన్నీరు కార్చడం వైసీపీ నేతల…
-

ఏపీ ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర
బాధ్యతలు స్వీకరించిన విశ్రాంత అధికారి విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు అనిల్ చంద్ర పునేఠా .విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) బాధ్యతలు స్వీకరించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లికార్జున వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం…
-

ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మరోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నాం అమెరికా : పశ్చిమాషియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చర్చల పేరుతో కాలయాపన చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం మరోసారి ఇరాన్ ను హెచ్చరించారు. తాము చెప్పినట్లు ఒప్పందం చేసుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తమతో డీల్ కు ఓకే చెప్పాలని, లేకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్తో డీల్ కాకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం…
-

ఉద్యోగులపై వేధింపులు దారుణం : జగన్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామి రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించడం పట్ల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గతంలో సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. మా చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ…
-

తమిళనాడులో ఎన్డీయే కూటమిదే విజయం
ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ను ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకుంది అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీయే కూటమి. మరో వైపు అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ , ఇండియా కూటమి ఫుల్ కాన్పిడెన్స్ తో ఉంది . ఈ సారి కూడా తామే పవర్ లోకి వస్తామని . మరో వైపు రాష్ట్రంలో ఎన్నికల…
-

తమిళనాట ఇండియా కూటమిదే హవా
ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం తమిళనాడు : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇంకా కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్ చేపట్టేందుకు. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీలకు చెందిన నేతలు పోటీ పడి నిర్వహించారు. అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్, ఇండియా కూటమి , అన్నాడీఎంకే, ఎన్డీయే కూటమితో పాటు టీవీకే విజయ్ పోటా పోటీగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











