హైడ్రా ప్ర‌జావాణిలో 44 ఫిర్యాదులు

ఉక్కుపాదం మోపుతామ‌న్న క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిషన‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో హైడ్రా కార్యాల‌యంలో ప్ర‌జా వాణి నిర్వ‌హించారు. మొత్తం బాధితుల నుంచి 44 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇంటి ముందు ఖాళీ జాగా కాదు క‌దా రోడ్డును కూడా వ‌ద‌ల‌కుండా…

విల‌పించిన మంత్రి ఓదార్చిన సీఎం

రాయ‌చోటి మ‌ద‌న‌ప‌ల్లిలో క‌ల‌వ‌డం అమ‌రావ‌తి : ఏపీ మంత్రివ‌ర్గం కీల‌క స‌మావేశంలో అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఏపీ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మందిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి కంట త‌డి పెట్టారు. ఆయ‌న బోరున విల‌పించారు. దీంతో స‌మావేశంలో…

తెలంగాణ‌లో గాడి త‌ప్పిన పాల‌న : కేటీఆర్

ప్ర‌జ‌లు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ను ఆమోదించ‌రు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాల‌న గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు. సోమ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇలా…

టాటాన‌గ‌ర్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం

బోగీలు ద‌గ్ధం ఒక‌రు మృతి..జ‌గ‌న్ సంతాపం అన‌కాప‌ల్లి జిల్లా : ఏపీలోని అన‌కాప‌ల్లి జిల్లాలో టాటాన‌గ‌ర్ – ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప‌లు బోగీలు అగ్నికి ఆహుత‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఎల‌మంచిలి రైల్వే స్టేష‌న్…

గుర్తింపు కార్డులు ఇచ్చే దాకా ఆగ‌దు పోరాటం

TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ భువ‌నగిరి జిల్లా : స‌మాజంలో కీల‌క పాత్ర పోషిస్తున్న జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల తెలంగాణ స‌ర్కార్ వివ‌క్ష చూప‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు TUWJ TJF అధ్యక్షులు అల్లం నారాయణ . ఇది…

ప్రాజెక్టుల కోసం మ‌రోసారి కేసీఆర్ పోరాటం

ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్…

జ‌నావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ ప‌ట్ట‌ణంలోని జ‌నావాసాల మ‌ధ్య‌న‌ డంపింగ్ యార్డును తొల‌గించ‌క పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.…

చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపు హైద‌రాబాద్ : విద్యార్థులకు చ‌దువుతో పాటు విలువలు మ‌రింత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7…

మీ బెదిరింపుల‌కు మేం భ‌య‌ప‌డం

నిప్పులు చెరిగిన వ‌రుదు క‌ళ్యాణి విశాఖ‌ప‌ట్నం : వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు వ‌రుదు క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు న‌చ్చింది ఏదైనా చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. మీరు…

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ

మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాలి అమ‌రావ‌తి : అంగన్వాడీ టీచ‌ర్లు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాల‌ని సూచించారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్…