కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం

ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఫైర్ హైదరాబాద్ : త‌మ స‌ర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సోమవారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్ లో…

విజ‌య‌వాడ‌లో ఆవ‌కాయ్ సినిమా, సాహిత్య ఫెస్టివ‌ల్

జ‌న‌వ‌రి 8,9,10వ తేదీల‌లో నిర్వ‌హ‌ణ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చేలా కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని మంత్రి కందుల దుర్గేష్ ను ఆదేశించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇందులో భాగంగా…

కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ : కేసీఆర్

న‌న్ను తిట్ట‌డ‌మే ఇప్పుడున్న ప‌ని హైద‌రాబాద్ : మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్ లో త‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా తాజాగా…

షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం

చేప‌ట్టామ‌న్న మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తి : దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఏపీలో షేర్ వాల్ టెక్నాల‌జీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. ఆదివారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ…

ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విశిష్ట సేవ‌లు

స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్టు బాధ్యులు నారా భువ‌నేశ్వ‌రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల‌లో గ‌త 29 ఏళ్లుగా విశిష్ట సేవ‌లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో కూడా…

జ‌నం మెచ్చిన నాయ‌కుడు జ‌గ‌న్ : స‌జ్జ‌ల‌

వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ రామ‌కృష్ణా రెడ్డి తాడేప‌ల్లిగూడెం : జ‌నం మెచ్చిన జ‌న నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. డిసెంబ‌ర్ 21న ఆదివారం జ‌గ‌న్ పుట్టిన…

ఏపీ స‌ర్కార్ పై జ‌గ‌న్ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత మంగ‌ళ‌గిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. కావాల‌ని ఏపీ స‌ర్కార్ ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. మంగ‌ళగిరిలో…

జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంట‌ర్

యోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖ‌ర్చు చేశాం అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో నిర్వ‌హించిన యోగాంధ్ర కార్య‌క్రమానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారంటూ జ‌గ‌న్ రెడ్డి చేసిన…

బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు

నిప్పులు చెరిగిన మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : గ్రామ పంచాయ‌తీ ఎన్నికల్లో బీజేపీకి ప్ర‌జ‌లు క‌ర్ర కాల్చి వాత పెట్టార‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో…

నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తోంది. క‌బ్జాదారుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్‌లో…