రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

కబ్జాల చెర నుంచి 4 వేల గజాల పార్కుకు విముక్తి హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.…

స‌ర్కార్ నిర్వాకం క‌విత ఆగ్ర‌హం

రైత‌న్న‌ల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ కరీంన‌గ‌ర్ జిల్లా : అకాల వ‌ర్షాల కార‌ణంగా ఆరుగాలం శ్ర‌మించి పండించిన పంట‌లు చేతికి రాకుండా పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం మొంథా తుపాను కార‌ణంగా దెబ్బతిన్న…

భారీ బండరాయిని తొల‌గించిన హైడ్రా

సంచారం లేక పోవ‌డంతో త‌ప్పిన ప్ర‌మాదం హైద‌రాబాద్ : మ‌ల్కాజ్ గిరిలోని గౌత‌మ్ న‌గ‌ర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో…

తుపాను బాధితుల‌కు అండ‌గా నిల‌వాలి

పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చిన జ‌గ‌న్ రెడ్డి తాడేప‌ల్లి గూడెం : మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.. తుపాన్‌ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా…

బీసీ హాస్ట‌ళ్లు, గురుకులాల‌కు రూ. 60 కోట్లు

సీఎం చంద్ర‌బాబుకు మంత్రి స‌విత థ్యాంక్స్ అమ‌రావ‌తి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్ట‌ళ్లు, గురుకులాల‌కు సంబంధించి అసంపూర్తిగా నిలిచి పోయిన నిర్మాణాల‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి…

త‌మిళ‌నాడులో ప్లాంట్ ను కైవ‌సం చేసుకున్న ఎంఈఐఎల్

మెగా ప‌వ‌ర్ ప్రాజెక్టు చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త అన్న ఎండీ హైద‌రాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. సంస్థ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 250 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును చేజిక్కించుకుంది. టి ఏ క్యూ…

దెబ్బ‌తిన్న రోడ్ల‌ను పున‌రుద్ద‌రిస్తాం

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మొంథా తుపాను కార‌ణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బ‌తిన్నాయ‌ని చెప్పారు. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు…

రేప‌టి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు

అక్టోబ‌ర్ 31వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 9వ తేదీ దాకా హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షోలు పార్టీ ప‌రంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఆయ‌న…

తుపాను ప్ర‌భావంతో భారీగా దెబ్బ‌తిన్న రోడ్లు

రూ.225 కోట్లు కావాలని అంచ‌నాలు సిద్దం చేశాం హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తుపాను ప్ర‌భావంపై స్పందించారు. ఇవాళ స‌మీక్ష చేప‌ట్టారు. మ‌రో వైపు సీఎం నిర్వ‌హించిన స‌మీక్ష‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న…

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ

పాల్గొన్న అభ్య‌ర్థి మాగంటి సునీత హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారంది జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌. వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేప‌ట్టింది…