తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందే
మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక కామెంట్స్ హైదరాబాద్ : తుమ్మిడిహట్టి నుంచి నీళ్ల ఎత్తిపోత జరగాల్సిందేనని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.…
గ్రూప్ -1 పరీక్షలను తిరిగి నిర్వహించాలి : కేటీఆర్
జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. దీనిపై స్పందించారు. తనను కలిసిన అభ్యర్థులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.…
కేసీఆర్ కు అంత సీన్ లేదు : చింతా మోహన్
తెలంగాణ ఉద్యమంలో మాదిగలు కీలక పాత్ర విశాఖపట్నం జిల్లా : మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగలు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. కేసీఆర్ పాత్ర ఏమీ లేదంటూ కొట్టి పారేశారు. అన్ని…
నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు..?
కూటమి సర్కార్ ను ప్రశ్నించిన జగన్ రెడ్డి అమరావతి : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడుపై ఉందన్నారు.…
నేపాల్ లో చిక్కుకున్న వారిపై లోకేష్ ఆరా
తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు అమరావతి : నేపాల్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. దెబ్బకు ప్రధానితో పాటు మంత్రులు రాజీనామాలు చేశారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపడంతో దీనిని నిరసిస్తూ రోడ్డెక్కారు. 19 మందికి…
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ : షర్మిలా రెడ్డి
కూటమి ప్రభుత్వ పాలన బేకార్ విజయవాడ : ఏం సాధించారని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అంటూ సభ నిర్వహిస్తున్నారంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు…
చంద్రబాబూ చరిత్ర క్షమించదు : షర్మిల
తెలుగు వారికి తీరని ద్రోహం బాధాకరం అమరావతి : ఎవరి ప్రయోజనాల కోసం ఉప రాష్ట్రపతి అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూటమి పార్టీల అధిపతులపై ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా…
యూరియా కొరత లేదు రైతులు అధైర్య పడొద్దు
స్పష్టం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడా ఏ ఒక్క రైతు…
ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా
కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ అమరావతి : రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా…
విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అమరావతి : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో…