ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో గొడ‌వ‌పై హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. గ‌త జనవరి నెల 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో…

హైద‌రాబాద్ లో జ‌య‌ల‌లిత నివాసం సీజ్

ప‌న్ను క‌ట్ట‌క పోవ‌డంతో జీహెచ్ఎంసీ షాక్ హైద‌రాబాద్ : త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగత కుమారి జ‌య‌ల‌లిత‌కు చెందిన కుటుంబీకుల‌కు షాక్ త‌గిలింది. త‌న‌కు సంబంధించిన ఆస్తులు లెక్క‌లేన‌న్ని ఉన్నాయి. వీటిలో ఎక్కువ‌గా త‌మిళ‌నాడుతో పాటు హైద‌రాబాద్ లో ఉన్నాయి. తాజాగా…

అరాచ‌క పాల‌న సాగిస్తున్న స్టాలిన్ : విజ‌య్

త‌న ఆస్తుల విలువ రూ. 640 కోట్లు చెన్నై : టీవీకే పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి డీఎంకే పార్టీపై, అధికారంలో కొన‌సాగుతున్న స్టాలిన్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి…

ప‌వ‌న్ క‌ళ్యాణ్, చంద్ర‌బాబుకు ఇక్క‌డ ఏం ప‌ని..?

తెలంగాణ ఉద్య‌మ‌కారుడు డాక్ట‌ర్ పృథ్వీరాజ్ యాద‌వ్ హైద‌రాబాద్ : తెలంగాణ ఇంటెల‌క్చువ‌ల్ ఫోరం నేత డాక్ట‌ర్ పృథ్వీరాజ్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌కు ఏం ప‌ని…

11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్

బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చిన మార్ష‌ల్స్ హైద‌రాబాద్ : తెలంగాణ శాసన మండలి నుంచి 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు స‌స్పెండ్ అయ్యారు. సోమవారం ఉదయం సమావేశాలు తిరిగి ప్రారంభమైన కొద్ది నిమిషాలకే, సభ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ…

సీఎం రేవంత్ రెడ్డితో మేన‌కా గాంధీ భేటీ

సామాజిక సేవ‌లు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలి హైద‌రాబాద్ : మాజీ కేంద్ర మంత్రి , ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివి మేనకా గాంధీతో పాటు బృందం హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.మున్సిపాలిటీల పరిధిలో…

దోపిడి, విధ్వంసమే జగన్ క్రెడిట్

నిప్పులు చెరిగిన మంత్రి స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి ఎస్. స‌విత‌. ఆర్డీటీ విష‌యంలోక్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వానుద్దేశించి జగన్ తరుచుగా విమర్శించడంపై తీవ్రంగా మండిపడ్డారు.…

ఉద్యోగుల‌కు లక్ష్మ‌య్య‌ చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స‌న్మానం హైద‌రాబాద్ : ఉద్యోగుల అభ్యున్న‌తి కోసం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, పదవీ విరమణ చేసిన‌ కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి.లక్షయ్య‌ల‌ను…

మలివిడతగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు

తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం అమరావతి : ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న ప్రజా ప్రభుత్వం మరోసారి సామూహిక గృహ ప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రెండో విడత ఇళ్ల పంపిణీలో భాగంగా ఇవాళ‌…

టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వ‌రంగ‌ల్…